Home » corona second wave
భారత్ లో పెరుగుతున్న కరోనా మరణాలతో దేశం అల్లాడిపోతోంది. కరోనా వస్తే ఆస్పత్రిలో బెడ్స్ దొరకని పరిస్థితి. దొరికినా ఆక్సిజన్ లేని దుస్థితి. దీంతో రోజు రోజుకు కరోనా మరణాలు పెరుగుతున్నాయి. ఈక్రమంలో మృతదేహాలను కాల్చటానికి కట్టెలు కూడా కొరతగా ఉన�
దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా రోజుకు మూడున్నర లక్షలకు పైగానే కొత్తగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నట్లు అధికారిక లెక్కలు చెప్తుండగా మరణాలు కూడా భారీగానే నమోదవుతున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ లాంటి రాష్�
మహాకుంభమేళా.... దేశంలో కరోనా సెకండ్ వేవ్కు ప్రధాన కారణమంటూ అందరూ ఆరోపిస్తున్నారు. ఈ ఏడాది మహాకుంబ్ కోసం 91 లక్షల మంది యాత్రికులు హరిద్వార్ సందర్శించినట్లు నిర్వాహకులు ప్రకటించారు.
గత ఏడాది తొలి విడతలో కరోనా మహమ్మారి దెబ్బకు హడలెత్తిపోయిన ఢిల్లీ ఈసారి సెకండ్ వేవ్ లో కూడా దారుణాతి దారుణమైన పరిస్థితులను చవిచూస్తోంది. పేరుకే దేశరాజధాని అయిన ఢిల్లీ ఇప్పుడు ప్రాణాలను అరచేతిన పెట్టుకొని వణికిపోతోంది. ఒకవైపు పెరిగిపోతున్�
పెళ్ళికి పెళ్లి కుమారుడు, కుమార్తె సిద్ధం. అంగరంగ వైభవంగా వివాహా వేడుక జరిపించి తమ స్థాయిని చాటుకోవాలనుకొనే తల్లిదండ్రులు సిద్ధం. తమ పిల్లలకి పెళ్లి చేస్తే ఒక బాధ్యత పూర్తవుతుందని ఆరాటపడే తల్లిదండ్రులూ మేము రెడీ అంటున్నారు. కానీ మాయదారి మ�
కోవిడ్ రోగులను చివరికి అంబులెన్స్ నిర్వాహకులూ వదలడం లేదు. ఆపద సమయంలో తమను ఆశ్రయించిన కోవిడ్ పేషంట్లను పీల్చి పిప్పి చేస్తున్నారు.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ అల్లకల్లోలం సృష్టిస్తుంటే ప్రజలు భయం గుప్పిట్లో బిక్కుబిక్కు మంటూ బ్రతుకుతున్నారు. కరోనా అనగానే ప్రజలలో ఒకరకమైన భయం కొనసాగుతుండగా ఈ భయాన్ని కొన్ని ఆసుపత్రులు, టెస్టింగ్ సెంటర్లు క్యాష్ చేసుకుంటున్నాయి.
కరోనా సెకండ్ వేవ్ను ఎదుర్కోవడంలో భారత్ విఫలమయిందని అంతర్జాతీయ మీడియా దుమ్మెత్తి పోస్తోంది. ఆక్సిజన్ అవసరాలను ప్రభుత్వాలు పసిగట్టలేకపోయాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆచార్య విడుదల వాయిదా వేశారు. మే 13న విడుదల చేయడం లేదని చిత్ర యూనిట్ ప్రకటించింది.
దేశంలో కరోనా మరణ మృదంగం మోగిస్తుంది. గత ఏడాదిని మించి రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతూహడలెత్తిస్తోంది. మన తెలుగు రాష్ట్రాలలో కూడా మహమ్మారి తీవ్రంగా వ్యాపిస్తుంది. అన్ని రంగాల వారిపై మహమ్మారి తన పంజా విసురుతోంది.