Home » corona second wave
వేరియంట్ల మీద వేరియంట్లు పుట్టుకొస్తూ కరోనా కరాళ నృత్యాన్ని కొనసాగిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా మహమ్మారి విజృంభణ హడలెత్తిస్తుండగా ఆయా దేశాలు కొన్ని మరోసారి లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ హడలెత్తిస్తోంది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో రోజుకి వేలల్లో కేసులు నమోదుతుండడంతో ప్రభుత్వాలు కట్టడి చర్యలు తీసుకుంటుంది. మరోవైపు కరోనాతో ఆసుపత్రులలో చేరిన రోగులకు పలు రాష్ట్రాలలో సౌకర్యాల కొరత వేధిస్తుంది.
కరోనా సెకండ్ వేవ్తో మళ్లీ సినిమా వాళ్లకు కష్టాలు మొదలయ్యాయి. షూటింగ్స్ క్యాన్సిల్ చెయ్యలేక, షెడ్యూల్స్ పోస్ట్ పోన్ చేసే ఛాన్స్ లేక, రియల్ లొకేషన్స్కి వెళ్లే రిస్క్ చెయ్యలేక.. కోట్లకు కోట్లు పెట్టి స్టూడియోల్లోనే సెట్స్ వేసుకుంటున్నారు..
కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులను ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ) ఏర్పాటైన సంగతి తెలిసిందే. దీని ద్వారా వేలాదిమంది సినీ జనాలకు సాయమందించారు చిరు.. మెగాస్టార్ చేస్తున్న
కరోనా కారణంగా గతేడాది సినీ పరిశ్రమ తీవ్ర సంక్షోభం ఎదుర్కొంది.. ఇప్పుడిప్పుడే పరిస్థితి కాస్త మెరుగుపడుతుంది అనుకుంటుండగా.. సెకండ్ వేవ్తో మరిన్ని ఇబ్బందులు తప్పేలా లేవు అని సినీ వర్గాలవారు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పలు సినిమాల షూటిం
కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నైట్ కర్ఫ్యూ నిర్ణయం టాలీవుడ్పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. నైట్ కర్ఫ్యూ కారణంగా రాత్రి 8 గంటలకే సినిమా థియేటర్లు మూసేయాల్సి ఉంటుంది. అంటే మల్టీప్లెక్సుల్లో కాకుండా సింగిల్ స్క్రీన్స్లో రోజుకి �
తెలంగాణలో రోజుకు 10 లక్షల మందికి టీకా వేసే సామర్థ్యం ఉన్నా.. వ్యాక్సిన్ కొరత కారణంగా రోజుకు 1.50 లక్షల మందికి మాత్రమే వ్యాక్సిన్ వేస్తున్నారు.
కరోనా కట్టడి కోసం రంగంలోకి ఆర్మీ
సెకండ్వేవ్ సునామీలా వస్తోందని తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ జి. శ్రీనివాసరావు అన్నారు. ఫిబ్రవరి చివర్లో 2వందలున్న కేసులు...ఇప్పుడు ఐదువేలు దాటాయని తెలిపారు. నాలుగువారాల్లో కేసులు భారీగా పెరిగాయని పేర్కొన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ హడలెత్తిస్తోంది. ముఖ్యంగా మన దేశంలో లక్షలలో కేసులతో రోజుకో మలుపు తిరుగుతూ ప్రాణాలను బలి తీసుకుంటుంది. మన తెలుగు రాష్ట్రాలలో కూడా వైరస్ వేగంగా వ్యాప్తి జరుగుతున్నట్లుగా రోజువారీ పా�