Home » Coronavirus outbreak
ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. చైనీయులపై ఫైర్ అయ్యాడు. చైనీయుల ఆహారపు
కేరళ రాష్ట్రంలో కరోనా వ్యాధిగ్రస్తులు రోజురోజుకు పెరుగుతుండడంతో హై అలర్ట్ ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. ఇప్పటివరకూ 3వేల మందిని పర్యవేక్షణలో ఉంచినట్టు ఆరోగ్య శాఖ మంత్రి శైలజ ప్రకటించారు. వైరస్ అనుమానితుల నుంచి మొత్తంగా 1,1179 శాంపిల్స్ పంపి�
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బెంబేలిత్తిస్తోంది. ఇప్పడు హైదరాబాద్ నగరాన్ని వణికిస్తోంది. ఇటీవల దుబాయ్ వెళ్లొచ్చిన ఓ టెకీ సహా ఢిల్లీలో ఓ వ్యక్తికి కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్టుగా నిర్ధారణ అయింది. ఈ వైరస్.. ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపి�
ఆన్లైన్ రిటైలర్ అమెజాన్.కామ్ కోసం పనిచేస్తున్న ఉద్యోగి మంగళవారం కరోనా వైరస్ బారిన పడ్డాడు. అమెరికాలో పనిచేస్తున్న వ్యక్తికి కరోనా సంక్రమించినట్లు అధికారులు తేల్చారు. ‘కరోనా సోకిన వ్యక్తికి మా వంతు సపోర్ట్ ఇస్తున్నాం’ అని ఆ కంపెనీ అధి�
కొన్నినెలల క్రితమే పాకిస్థాన్ నుంచి మిలియన్ల మిడతల దండు భారత్ పై దండెత్తి వేలాది పంటలను నాశనం చేశాయి. ఇప్పడు ఇదే పరిస్థితి పొరుగు దేశమైన చైనాకు ఎదురైంది. ఒకవైపు కరోనా దెబ్బ నుంచి ఇంకా పూర్తిగా బయటపడనే లేదు.. మిడతల దండుతో డ్రాగన్ దేశానికి �
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం భారత్ వాణిజ్యరంగంపై పడింది. చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. చిన్నతరహా వ్యాపారులు ఉత్పత్తుల కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. చైనా నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తులు నిలిచిపోవడంతో వ్యాపా�
డ్రాగన్ దేశమైన చైనాలో కరోనా వైరస్ వ్యాప్తితో భారతీయులు చాలామంది అక్కడే చిక్కుకుపోయారు. స్వదేశానికి వెళ్లేందుకు అక్కడి అధికారులు నిరాకరించడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎట్టేకేలకు తెలుగు విద్యార్థులను సొంతూళ్లుకు అధికారులు పంపించ�
ప్రాణాంతక కరోనా వైరస్ రోజురోజుకీ తీవ్రస్థాయిలో విస్తరిస్తోంది. చైనాలోని వుహాన్ సిటీలో వైరస్ తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. ఒక్కరోజులోనే 108 మంది ప్రాణాలను బలితీసుకుంది. వేలాది మందికి వైరస్ సోకి ప్రాణపాయ పరిస్థితుల్లో ఉన్నారు. ఇళ్లలోనుంచి ఎ�
భారతదేశంలో కరొనావైరస్ వచ్చిన ముగ్గరు అంతకుముందు వూహాన్ లో యూనివర్సిటీలో చదువుకున్నవాళ్లే. కేరళలో వుహాన్ అంటే చాలా పాపులర్. ఈ ఎడ్యుకేషన్ హబ్ కెళ్తే బెస్ట్ ఎడ్యుకేషన్ దొరుకుందన్నది నమ్మకం. ఇది నిజంకూడా. ప్రపంచస్థాయి ప్రమాణాలతో వూహాన్ లో మెడ
ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు పాకుతోంది. చైనాలోని వుహాన్ సిటీ నుంచి ఇతర దేశాలకు పాకింది. వైరస్ ప్రభావం అధికంగా ఉన్న చైనాలో ఇప్పటివరకూ 200 మంది వరకు మృతిచెందారు. వేలాది మంది వైరస్ బారిన పడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో చైనాలో చిక్కుకుపోయిన