Home » Coronavirus outbreak
కరోనా నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది కేంద్ర ప్రభుత్వం. సామాజిక దూరం పాటించాలని, అందరూ ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎవరూ ఇంట్లోనుంచి బయటకు రావడం లేదు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో బ్యాచిలర్ల కష్టాల�
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వణికిస్తోంది. భారతదేశంలో కరోనా వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. కరోనా నియంత్రించేందుకు భారత ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. దేశంలో అన్ని రాష్ట్రాల్లో మాదిరిగానే బీహార్ లోనూ లాక్ డౌన్ విధించారు. బయటకు వెళ్ల
కరోనా సంక్షోభంతో పలు రంగాలపై తీవ్ర ప్రభావం పడింది. కరోనా దెబ్బకు విలవిలాడిపోతున్న ట్రేడర్లు, కంపెనీలతో పాటు ఆర్థికపరమైన చెల్లింపుల గడువుతేదీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి అభ్యర్థనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మ�
ఏపీలో కరోనా పరిస్థితిపై సీఎం జగన్ సమీక్షించారు. దేవుడి దయంతో మిగిలిన రాష్ట్రాల్లో కంటే ఏపీ మెరుగ్గా ఉందని ఆయన అన్నారు. దేశం మొత్తం మీద దాదాపు 341 కేసులు నమోదు అయితే.. దాదాపుగా 5 మంది వరకు వైరస్ బారినపడి చనిపోయారని చెప్పారు. ఏపీలో మాత్రం కేవలం 6 కే�
దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తితో వైరస్ నియంత్రణపై కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది. కరోనా విస్తరణతో జిల్లాల వారీగా కూడా కేంద్రం ఆంక్షలు విధిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను మార్చి 31 వరకు లాక్ డౌన్ ప్రకటించాల్సిందిగా ఆ
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ జరుగబోతోంది. ఎవరికివారూ స్వచ్చంధంగా రోజుంతా తమ ఇంటికే పరిమితం కావాలని సూచిస్తున్నారు. పలు రాష్ట్రాల్లో పెట్రోల్ బంకులు సైతం మూసివేస్తున్నారు. ఆర్టీసీ బస్సు సర్వీసులను కూడా నిలిపి
డేటా సంచలనం రిలయన్స్ జియో డేటా వోచర్ ప్లాన్లను సవరించింది. రూ.11, రూ.21, రూ.51, రూ.101 4G డేటా వోచర్లపై డబుల్ డేటా ఆఫర్ చేస్తోంది. అదనంగా ఆఫ్ నెట్ నిమిషాలను కూడా అందిస్తోంది. కరోనా
కరోనాపై ఏపీ పోరాటం చేస్తోంది.. రాష్ట్రంలో ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పూర్తిస్థాయిలో ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కరోనాను కట్టిడి చేసేందుకు ఎప్పటికప్పుడూ వైరస్ బాధితులను గుర్తించేందుకు లోతుగా పర్యవేక్షిస్తోంది. విదేశాల న�
కరోనా వైరస్ వ్యాప్తితో తిరుమలలో టీటీడీ చరిత్రలోనే సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుమలలో టీటీడీ ఆంక్షలు విధించింది. ఘాట్ రోడ్ మూసివేయాలని అధికారులు ఆదేశించారు. ఎగువ ఘాట్ రోడ్లో వాహన రాకపోకలు నిషేధించారు. తిరుమల కొండపై ఉన్న భక్తులను వెంటనే కి
ప్రపంచ దేశాలను వణికిస్తోన్న మహమ్మారి కరోనా నుంచి భారత్ను కాపాడుకోవడానికి కేవలం 30రోజుల సమయం మాత్రమే ఉంది. విదేశాల నుంచి స్థానికంగా వ్యాప్తించే దశను దాటిన ఇండియాకు రానున్న రోజులు మరింత కీలకం. తాజాగా శాస్త్రవేత్తలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ�