Home » coronavirus patients
కరోనా కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న ఏపీ ప్రభుత్వం, తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అందరికీ ఉచితంగా మాస్కులు పంపిణీ చేయనుంది. ప్రతి
కరోనా వైరస్ దెబ్బకు సామాన్యులే కాదు.. సంపన్నలతో పాటు వైద్యులు కూడా వణికిపోతున్నారు. కరోనా బాధితులు రోజురోజుకీ పెరిగిపోతున్నారు. వైద్య సౌకర్యాలు అంతంతమాత్రమే.. కరోనాకు మందు లేదు.. అయినా బాధితులను రక్షించేందుకు అవసరమైన నివారణ చికిత్సలను అంది�
కరోనా వైరస్.. ప్రపంచానికి కొత్త కొత్త సవాళ్లు విసురుతుంది. ఈ వైరస్ కారణంగా రోజురోజుకు మరణాల సంఖ్య పెరిగిపోతుండగా… బాధితులు బాధలు పడుతూనే ఉన్నారు. అయితే.. ఒక్కసారి కరోనా వైరస్ బారినపడి కోలుకున్న వ్యక్తికి మళ్లీ కోవిడ్-19 రాదనుకుంటే అది పొరపా�
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 453కి చేరింది. ప్రస్తుతం 397 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాతో 11 మంది మృతి
ఏపీలో కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కలిసి కట్టుగా పోరాడాల్సిన సమయమిదిగా పేర్కొన్నారు. సామాజిక దూరం పాటిస్తూ కరోనాను దూరం చేయాలని పిలుపునిచ్చారు. ఇది జాగ్రత్తగా ఉండాల్సిన సమయమని, లాక్ డౌన్ నిబంధనల�
కరోనా వైరస్ లక్షణాలు ఉన్న ఇద్దరు వ్యక్తులు బెంగళూరులో డాలర్స్ కాలనీలో ముఖ్యమంత్రి యడియూరప్ప నివాసం ఉంటున్న ఇంటి చుట్టు పక్కల తిరిగినట్లుగా అధికారులు గుర్తించారు. కరోనా వైరస్ లక్షణాలు ఉన్న వ్యక్తుల జాబితా ప్రభుత్వం విడుదల చేయగా.. అం
కరోనాకు పుట్టినిల్లు అయిన చైనాలో వుహాన్ సిటీలో మళ్లీ కరోనా మహమ్మారి తిరగబెడుతోంది. వైరస్ ప్రభావం నుంచి కోలుకున్నవారిలో కొందరికి మళ్లీ పాజిటీవ్ అని పరీక్షల్లో తేలింది. సుదీర్ఘంగా రెండు నెలల పాటు లాక్ డౌన్ విధించిన తర్వాత చైనా ఇప్పుడుప్పుడ�
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. ప్రపంచ దేశాల్లో భారత్ సహా పలు దేశాల్లో కరోనా వైరస్ విస్తరిస్తోంది. రోజురోజుకీ కొత్త కేసులు నమోదవుతున్నాయి. కొన్నిదేశాల్లో వైరస్ తీవ్రత ఎక్కుగా ఉన్నప్పటికీ భారత్ లో మాత్రం స్వల్ప స్థాయిలోనే కన�
ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. Covid-19 వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రపంచ దేశాలన్నీ అవసరమైన నివారణ చర్యలు చేపడుతున్నాయి. భారతదేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. వైరస్ సోకిన వారిని చికిత్స కూడా అందిస్తు�
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బెంబేలిత్తిస్తోంది. ఇప్పడు హైదరాబాద్ నగరాన్ని వణికిస్తోంది. ఇటీవల దుబాయ్ వెళ్లొచ్చిన ఓ టెకీ సహా ఢిల్లీలో ఓ వ్యక్తికి కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్టుగా నిర్ధారణ అయింది. ఈ వైరస్.. ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపి�