Council

    మండలి రద్దు కరెక్ట్ కాదు : జనసేనాని పవన్ కళ్యాణ్

    January 27, 2020 / 02:11 PM IST

    మండలి రద్దు సవ్యమైన చర్యకాదని జనసేన చీఫ్ పవన్  కళ్యాణ్ వ్యాఖ్యానించారు.  వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు  పునురుధ్దరించిన మండలిని  ఇప్పుడు రద్దు చేయడం సరికాదని పేర్కోంటూ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాజ్యాంగ రూప కర్తలు ఎం�

    శాసనమండలి రద్దైతే.. 3 రాజధానుల బిల్లు సంగతేమిటో నాకు తెలీదు

    January 26, 2020 / 04:41 AM IST

    ఏపీ శాసనమండలిలో జరిగిన పరిణామాలపై మండలి చైర్మన్ షరీఫ్ మరోసారి స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. మండలిలో నిబంధనలకు

    అసలే పేద రాష్ట్రం : మండలిని రద్దు చేసేద్దాం – సీఎం జగన్

    January 23, 2020 / 12:22 PM IST

    ప్రస్తుత పరిస్థితుల్లో శాసనమండలి అవసరమా ? కొనసాగించాలా అనే దానిపై సీరియస్‌గా ఆలోచించాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. రాష్ట్రాల్లో రెండో సభ ఉండాలా ? వద్దా ? అనే విషయం ముందుకు వస్తే..మండలి వద్దు అని మెజార్టీ సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారని తెల�

    మండలి ఛైర్మన్‌కు ఆ హక్కు లేదు : బాబు అక్కడే ఎందుకు కూర్చొన్నారు

    January 23, 2020 / 09:56 AM IST

    శాసనసభా పంపిన రెండు బిల్లులను (రాజధాని వికేంద్రీకరణ, CRDA రద్దు) ఆమోదించాలి ? లేదా ? సవరణలతో తిరిగి పంపాలని ఏపీ మంత్రి బుగ్గన వివరించారు. బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపేందుకు రూల్ ఎక్కడుందని ప్రశ్నించారు. బిల్లులను ప్రవేశ పెట్టే సమయంలో ప్రతిపక్

    బిల్లును అడ్డుకుంటారా? మండలి ఛైర్మన్‌పై బొత్స ఆగ్రహం

    January 21, 2020 / 07:57 AM IST

    ఏపీ శాసనమండలిలో మండలి ఛైర్మన్ షరీఫ్ వ్యవహరిస్తున్న తీరుపై ఏపీ మంత్రి బోత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యుడిలా మండలి ఛైర్మన్ వ్యవహరిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను టీడీపీ తప్పు బట్టింది. తనకున్న విచక్షణాధికారాల

    శానసమండలి మరోసారి వాయిదా : మండలి ఛైర్మన్‌పై మంత్రుల అభ్యంతరం

    January 21, 2020 / 07:43 AM IST

    ఏపీ శాసనమండలిలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఉత్కంఠ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 2020, జనవరి 20వ తేదీ సోమవారం శాసనసభలో ఆమోదం పొందిన 3 రాజధానులు, CRDA రద్దు బిల్లులను ప్రభుత్వం 2020, జనవరి 21వ తేదీ మంగళవారం శాసనమండలిలో ప్రవేశపెట్టింది. ఈ  రెండు బిల్�

    మూడు రాజధానులపై ఆర్డినెన్స్ : సీఎం జగన్ సంచలన నిర్ణయం

    January 21, 2020 / 04:48 AM IST

    ఏపీ సీఎం జగన్ మూడు రాజధానులపై పట్టుదలగా ఉన్నారు. ఇప్పటికే శాసనసభలో సక్సెస్ అయ్యారు. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులకి శాసనసభ ఏకీగ్రీవంగా ఆమోదం

    టచ్ చేయవద్దు : చీఫ్ మార్షల్‌కు మండలి ఛైర్మన్ వార్నింగ్

    December 12, 2019 / 10:03 AM IST

    అసెంబ్లీ చీఫ్ మార్షల్స్‌కు మండలి ఛైర్మన్ షరీఫ్ వార్నింగ్ ఇచ్చారు. సభ్యులను టచ్ చేయవద్దని హెచ్చరించారు. ఈ సందర్భంగా మార్షల్స్‌కు రూలింగ్ జారీ చేశారు. మహిళా సభ్యులను మహిళలు, పురుషులను పురుషులే చెక్ చేయాలని రూలింగ్ ఇచ్చారు. సభ్యుల గౌరవానికి భ�

    రిలీఫ్ : చింతపండుపై GST ఎత్తివేత, హోటల్ గదులు చౌక

    September 21, 2019 / 12:57 AM IST

    బడ్జెట్‌లో కార్పొరేట్ వర్గాలకు సపోర్ట్ చేసినట్లే కనిపించినా కేంద్రం సామాన్యులనూ కనికరిస్తోంది. దేశీయ కంపెనీలపై కార్పొరేట్ పన్ను తగ్గించిన కేంద్రం.. లేటెస్ట్‌గా జీఎస్టీ రేట్లను సవరించింది. మెరైన్ ఇంధనంపై జీఎస్టీని 18 నుంచి 5 శాతానికి తగ్గి�

    జీఎస్టీ తగ్గింపు : గృహాల కొనుగోలుదారులకు భారీ ఊరట

    February 24, 2019 / 01:29 PM IST

    గృహాల కొనుగోలుదారులకు జీఎస్టీ కౌన్సిల్ ఆదివారం(ఫిబ్రవరి-24,2019) గుడ్ న్యూస్ చెప్పింది. నిర్మాణంలో ఉన్న నివాస సముదాయాల విక్రయంపై విధించే జీఎస్టీని ఎటువంటి ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ లేకుండా ప్రస్తుతమున్న 12శాతం నుంచి 5శాతానికి తగ్గిస్తున్నట్

10TV Telugu News