-
Home » COURSE
COURSE
Ignou : ఇగ్నోలో బీ.ఎడ్. కోర్సులో ప్రవేశాలు
April 11, 2022 / 11:35 AM ISTపూర్తికాలానికి ఫీజు 50,000రూ చెల్లించాల్సి ఉంటుంది. ప్రవేశ పరీక్ష విషయానికి వస్తే కంప్యూటర్ బేస్డ్ ఆన్ లైన్ పరీక్ష నిర్వహిస్తారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ పరీక్షను నిర్వహిస్తుంది.
Visakhapatnam IIM : విశాఖ ఐఐఎం లో పిజీపీ లో ప్రవేశాలు
December 26, 2021 / 12:58 PM ISTఅభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. జనవరి 11 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవుతుంది.ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 2022 మార్చి 15 గా నిర్ణయించారు.
NIms : నిమ్స్ లో మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ కోర్సుకు నోటిఫికేషన్
October 2, 2021 / 03:54 PM ISTతెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్ధులు ఈ కోర్సులకు ధరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. గుర్తింపు పొందిన యూనివర్శీటీ నుండి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిజియోథెరపీ (బీపీటీ) ఉత్తీర్ణులై ఉండాలి. సె
Cochin Shipyard : కొచ్చిన్ షిప్ యార్డులో జీఎంఈ కోర్సు.. ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల
October 1, 2021 / 02:21 PM ISTఈ కోర్సులో ప్రవేశానికి గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ద్వితీయ శ్రేణిలో మార్కులతో బీఈ, బీటెక్, (మెకానికల్,మెకానికల్ అండ్ అటోమేషన్, నేవల్ ఆర్కిటెక్చర్, నేవల్ అర్కిటెక్చర్ అండ్ ఓష
ఫేస్ మాస్క్ ఎంత ఆకర్షణీయంగా ఉందో..కావాలంటే..రూ. 70 వేలు పెట్టాల్సిందే.
September 13, 2020 / 10:25 AM ISTFANCY FACE SHIELD : కరోనా కారణంగా ఫేస్ మాస్క్, మాస్క్ లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. వైరస్ నుంచి రక్షించుకోవాలంటే..బయటకు వెళ్లిన సమయంలో తప్పనిసరిగా వాడాల్సి వస్తోంది. నిత్య జీవితంలో ఒక భాగమై…
ఇది విన్నారా : భూత్ విద్య, ఆరునెలల సర్టిఫికేట్ కోర్సు
December 26, 2019 / 10:46 AM ISTఅవును మీరు వింటున్నది నిజమే. భూత్ విద్యతో సర్టిఫికేట్ కోర్సు త్వరలో ప్రారంభం కానుంది. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో BHU (బనాసర్ హిందూ యూనివర్సిటీ) ఈ కోర్సును ప్రవేశ పెడుతోంది. ఆరు నెలల…
దిశ కేసు : ఎన్కౌంటర్ జరిగిన తీరుని పరిశీలిస్తున్న ఎన్హెచ్ఆర్సీ
December 7, 2019 / 02:27 PM ISTచటాన్పల్లిలో దిశ నిందితుల ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశానికి ఎన్హెచ్ఆర్సీ వెళ్లింది. ఎన్కౌంటర్ జరిగిన తీరుని పరిశీలిస్తున్నారు.
బీటెక్ 3వ సెమిస్టర్ లో ఫిలాసఫీ సబ్జెక్టు
September 26, 2019 / 04:10 PM ISTబీటెక్,ఎంటెక్ విద్యార్థులకు 3వ సెమిస్టర్ లో భాగంగా “ఫిలాసఫీ”సబ్జెక్టును ప్రవేశపెట్టింది తమిళనాడులోని అన్నా యూనివర్శిటీ. వచ్చే ఏడాది బ్యాచ్ నుంచి ఇది అమలవుతుందని యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ఎమ్ కే సూరప్ప తెలిపారు. అయితే…