Home » Court
మునుగోడు ఉప ఎన్నిక జరుగనున్న క్రమంలో కొత్తగా 23 వేల కొత్త ఓట్లర్లు రిజిస్టర్ కావటం చర్చనీయాంశంగా మారింది. దీనిపై.. బీజేపీ నేతలు హైకోర్టు మెట్లెక్కారు. కొత్తగా నమోదైన ఓట్లలో.. మెజారిటీ నకిలీ ఓట్లు ఉన్నాయని పాత ఓటర్ల లిస్టు ప్రకారమే ఎన్నిక నిర్�
ఉత్తరప్రదేశ్లో రూ.45 దొంగతనం కేసులో నిందితుడికి కోర్టు నాలుగు రోజులు జైలు శిక్ష విధించింది. ఓ వ్యక్తి జేబులో నుంచి 45 రూపాయలు కొట్టేసిన దొంగను పట్టుకుని 24 ఏళ్లకు జైలు శిక్ష విధించారు. ఈ తీర్పు ఇప్పుడు వైరల్గా మారింది.
బెంగాల్ టీచర్ల రిక్రూట్మెంట్ స్కాంలో అరెస్టైన మాజీ మంత్రి పార్థా ఛటర్జీ, ఆయన సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ కోర్టు విచారణలో కన్నీళ్లు పెట్టుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ప్రశాంతమైన జీవితం గడపాలి అనుకుంటున్నట్లు కోర్టుకు తెలిపారు.
అమరావతి అసైన్డ్ ల్యాండ్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అసైన్డ్ భూముల స్కామ్ కేసులో అరెస్ట్ చేసిన ఐదుగురిని సీఐడీ అధికారులు కోర్టులో హాజరుపర్చారు. వీరిలో కొల్లి శివరాం, గట్టెం వెంకటేశ్ను రిమాండ్కు పంపాలని న్యాయమూర్తిని కోరార�
పెళ్లి జరిగినప్పుడు ఆమె వయసు 1. ఏమీ తెలియని పసితనంలో, 20 ఏళ్ల క్రితం జరిగింది ఈ పెళ్లి. దీంతో తమ కుమారుడితో కాపురం చేయాలని అత్తమామలు ఆ యువతిని వేధించారు. దీనికి ఇష్టంలేని ఆ యువతి ఎన్జీవో సాయంతో కోర్టును ఆశ్రయించింది.
తనను పూర్తిగా కంట్రోల్ చేయడానికి భార్య చేతబడి చేయిస్తోందని ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణేలో చోటు చేసుకుంది. తనను ఇల్లరికం రావాలని అత్తామామలు అడిగారని, దానికి నిరాకరించడంతో వారంతా కలిసి చేతబడి చేయించడానికి ప్రయత�
బిల్కిస్ బానోపై గ్యాంగ్ రేప్, ఆమె కుటుంబ సభ్యుల హత్య కేసులో గోద్రా జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న 11 మందిని ఆగస్టు 15న 76వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేయడంపై వస్తోన్న విమర్శలపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే సీకే రౌల్జీ స్పందిస్తూ వి�
సంఘటన వివరాల ప్రకారం,.. 2019 మే 1న అతుల్ రాయ్, తదితరులపై అత్యాచారం కేసు నమోదైంది. వారణాసిలోని ఫ్లాట్కు తనను అతుల్ రాయ్ తీసుకువెళ్లి అత్యాచారం చేశాడని, వీడియోలు, ఫోటోలు తీసి, ఆన్లైన్లో పెడతానంటూ బెదరించాడని పోలీసు ఫిర్యాదులో బాధితురాలు పేర్కొ�
కొడుకు హత్యకు న్యాయం చేయయని కోరిన తల్లికి 100 కొరడా దెబ్బలు విధించింది కోర్టు.
సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఈడీ విచారణ జరపడంపై కాంగ్రెస్ శ్రేణులు ఈ రోజు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టేందుకు సిద్ధమయ్యాయి. ఢిల్లీతోపాటు దేశంలో ఉన్న 25 ఈడీ కార్యాలయాల ముందు కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసనలు జరుగుతాయి.