Home » CRASH
స్టాక్ మార్కెట్లపై కరోనా ప్రభావం కొనసాగుతుంది. కరోనా వైరస్ కు ప్రపంచదేశాలకు భయపడుతుంటే ఆ భయానికి మార్కెట్లు కూడా కుదేలవుతున్నాయి. 20 రోజులుగా స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్న విషయం తెలిసిందే. అయితే కుదేలవుతున్న స్టాక్ మార్కెట్ లో గురువారం(మ�
ఇస్తాంబుల్ ఎయిర్ పోర్ట్ లో పెద్ద విమాన ప్రమాదం జరిగింది. బుధవారం(ఫిబ్రవరి-5,2020)టర్కీకి చెందిన చౌక ధరల వియానయాన సంస్థ పెగసాస్ ఎయిర్లైన్స్ నడుపుతున్న బోయింగ్ 737… 177మంది ప్రయాణికులు,ఆరుగురు సిబ్బందితో ఇజ్మీర్ నుండి బయలుదేరింది. ఇస్తాంబుల్ లో
క్రీడా జగత్తులో తీవ్ర విషాదం నెలకొంది. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో దిగ్గజ బాస్కెట్ బాల్ ప్లేయర్ కోబ్ బ్రయంట్, కూతురు చనిపోవడంతో అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. బ్రయంట్, కూతురు జియాను అధికారులు గుర్తించగా, �
ఇరాన్ టెహ్రాన్ లో విమాన ప్రమాద ఘటనలో 170 మంది మృతి చెందారు. మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా కాలిపోయాయి.
అమెరికాలో జరిగిన ఓ విమాన ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు చనిపోయారు. లూసియానాలోని లాఫాయెట్ ప్రాంతీయ విమానాశ్రయం సమీపంలో కళాశాల ఫుట్బాల్ ప్లేఆఫ్ సెమీఫైనల్ కోసం అట్లాంటాకు వెళుతున్న చిన్న విమానం కూలిపోగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో
భారత నేవీకి చెందిన ఓ మిగ్-29కే ఫైటర్ జెట్ కూలిపోయింది. గోవాలోని దబోలిమ్ నుంచి ఇవాళ(నవంబర్-16,2019) శిక్షణా కార్యక్రమానికి బయలుదేరిన కొద్దిసేపటికే ఫైటర్ జెట్ కూలిపోయింది. అయితే ఈ ప్రమాదం నుంచి పైలట్లు కెప్టెన్ ఎం. శోఖంద్, లెఫ్టినెంట్ కమాండర్ దీపక�
కొలంబియా దేశంలో మిలటరీ హెలికాప్టర్ కూలిపోయింది. అల్బాన్ మున్సిపాలిటీలో మిలటరీ హెలికాప్టర్ కూలిన ప్రమాదంలో ఆరుగురు మరణించారు. బెల్ 412 హెలికాప్టర్ పాలన్ క్యూరో వైమానిక స్థావరం నుంచి బయలు దేరిన కొద్దిసేపటికే అదృశ్యమైంది. అనంతరం ఈ హెలీకాప్ట
నిర్మల్ జిల్లాలో జెన్ కారు కాలువలోకి దూసుకెళ్లింది. దాస్తురాబాద్ మండలం, రేవోజిపేట్ గ్రామం వద్ద కడెం ప్రధాన కాలువలోకి ప్రమాదవశాత్తూ కారు దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో కారు పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ఘట
జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని పూంచ్ జిల్లాలోని బీడర్ ఏరియాలో ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ రణ్ బీర్ సింగ్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ క్రాష్ అయినట్లు అధికార వర్గాల నుంచి సమాచారం. రణ్ బీర్ సింగ్ తో పాటుగా మరో ఆరుగురు కూడా హెలికాఫ్టర్ లో
చిలీలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో పైలెట్ సహా ఆరుగురు మృతి చెందారు.