Home » Cricket News
IPL మ్యాచ్ల్లో పవర్ ప్లేయర్ ఆలోచనకు స్వస్తి పలకాలని నో బాల్ అంపైర్ అంటూ ప్రత్యేకంగా నియమించాలని గవర్నర్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. తొలి సమావేశంలో దీనిపై విస్తృతంగా చర్చించింది. టెక్నాలజీని పూర్తిస్థాయిలో వినియోగించాలని అనుకుంటున్నట్లు..
క్లీన్స్వీప్ చేయాలని టీమిండియా.. ఎలాగైనా పరువు నిలుపుకోవాలని సౌతాఫ్రికా… మొహాలీ గెలుపు ఇచ్చిన జోష్ను కంటిన్యూ చేయాలని కోహ్లీ సేన.. మరో మ్యాచ్ పోగొట్టుకోవద్దని డికాక్ టీమ్.. ఇలా ఎవరికి వాళ్లు పట్టుదలగా ఉండటంతో… బెంగళూరులో జరిగే టీ-20 లాస�
టీమిండియా వన్డే కెప్టెన్ సీనియర్ క్రీడాకారిణి మిథాలీ రాజ్ టీ20 క్రికెట్కు గుడ్బై చెప్పే సమయం ఆసన్నమైంది. సొంతగడ్డపై ఇంగ్లాండ్తో సిరీస్ అనంతరం షార్ట్ ఫార్మాట్ నుంచి మిథాలీ తప్పుకోనున్నట్లు బీసీసీఐ అధికారి తెలిపారు. టీ20లకు దూరమైనా.. వన
ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్ను గెలుచుకున్న జట్టుగా రికార్డు సృష్టించిన కోహ్లీ సేన.. ఇప్పుడు మరో రికార్డు సాధించేందుకు తహతహలాడుతోంది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా చివరి వన్డేలో గెలిచి కొత్త అధ్యాయాన్ని లిఖించేందుకు సిద్ధమవుతోంది టీమ
సిడ్నీలో తిరుగులేని స్థితిలో భారత్. తొలి ఇన్నింగ్స్లో 622/7 డిక్లేర్డ్ పంత్ భారీ శతకం తృటిలో పుజారా డబుల్ సెంచరీ మిస్ మెరిసిన జడేజా సిడ్నీ : కల సాకారమవుతుందా ? ఆసీస్ గడ్డపై రికార్డులు సృష్టించిన టీమిండియా మరో విజయానికి తహతహలాడుతోంది. సిడ్నీ టె