Home » Cricket News
ఎంతో ఇబ్బందిగా ఉంది. 280కిపైగా పరుగుల లక్ష్యాన్ని కేవలం రెండు వికెట్లు కోల్పోయి ఛేదించడం అనేది చాలా పెద్ద విషయం. పిచ్ తడిగా ఉందా లేదా అనేది పక్కనపెడితే ఓసారి పాకిస్థాన్ ప్లేయర్స్ ఫీల్డింగ్ చూడండి..
అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత ధోనీ వ్యాపారంపై దృష్టిసారించాడు. ఒకపక్క సినిమా నిర్మాణ రంగంలోనూ అడుగు పెట్టాడు. గత నెలలో అమెరికాలో అమెరికా మాజీ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తో..
క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో నేపాల్ జట్టుపై టీమిండియా ఘన విజయం సాధించి సెమీస్ కు చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 202/4 పరుగులు చేసింది.
శ్రీలంకతో మ్యాచ్ తరువాత డ్రెస్సింగ్ రూంలో కెప్టెన్ బాబర్ అజామ్, షాహీన్ అఫ్రిది గొడవపడ్డారని తెలిసింది. కెప్టెన్ బాబర్ మాట్లాడుతూ.. జట్టు ప్రదర్శన సరిగా లేదని అసహనం వ్యక్తం చేయడంతో
భారత్ వర్సెస్ శ్రీలంక జట్లు 1984లో ఆసియా కప్ ఫైన్ల్లో తొలిసారి పోటీ పడ్డాయి. అప్పుడు టోర్నమెంట్ యూఏఈలో జరిగింది. అయితే శ్రీలంకపై భారత్ విజయం సాధించి తొలిసారి ఆసియా కప్ గెలుచుకుంది.
యో-యో టెస్టులో పాల్గొన్న విరాట్ కోహ్లీకి 17.2 స్కోర్ వచ్చిదంట. కనీసం 16.5 స్కోర్ నమోదు చేయాల్సి ఉంటుంది. యో-యో టెస్టులో కోహ్లీ పాస్ అయినప్పటికీ కొందరు క్రికెటర్లు ..
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పునరాగమనానికి వర్సం అడ్డుపడే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఐర్లాండ్ తో మొదటి టీ20 మ్యాచ్ కు వాన గండం పొంచివుంది.
ఇన్స్టాగ్రామ్లో అత్యధికంగా సంపాదించే వారి జాబితాలో భారత్ దేశంలో విరాట్ కోహ్లీ తరువాత బాలీవుడ్, హాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఉన్నారు.
ఇటు ఓటమి బాధలో ఉన్న టీమ్ఇండియాకు అటు గెలిచిన జోష్లో ఉన్న వెస్టిండీస్ జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) షాకిచ్చింది. టీమ్ఇండియా ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో ఐదు శాతం, వెస్టిండీస్ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా గా విధించింది.
ఐసీసీ వన్డే పురుషుల వరల్డ్ కప్ టోర్నీ ముగిసిన తరువాత టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు టీ20 మ్యాచ్లు జరగనున్నాయి. వీటిలో నవంబర్ 23న తొలి టీ20 మ్యాచ్ విశాఖ పట్టణం వేదికగా జరుగుతుంది.