Home » Cricket News
భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య డిసెంబర్ 10 నుంచి మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ప్రారంభం అవుతుంది. తొలి మ్యాచ్ డర్బన్ లో 10న జరుగుతుంది. డిసెంబర్ 12న రెండో మ్యాచ్..
ఐపీఎల్ 2024 సీజన్ కు ముందు హార్ధిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్ కు మారాడు. గత రెండు సీజన్లలో గుజరాత్ టైటాన్స్ కు కెప్టెన్ గా వ్యవహరించిన హార్దిక్..
ప్రపంచ కప్ టోర్నమెంట్ లో బంగ్లా జట్టు విఫలమైన తరువాత ఆ జట్టు కెప్టెన్ షకీబ్ పై దాడి అంటూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఐసీసీ తాజా నిర్ణయం కేవలం అంతర్జాతీయ స్థాయి క్రికెట్ కే వర్తిస్తుంది. దేశీయ స్థాయిలో లింగ అర్హత అనేది ఆయా బోర్డులకు సంబంధించిన అంశం.
ఆసియా క్రీడల్లో జట్టును నడిపించిన రుతురాజ్ గైక్వాడ్ ఈ సిరీస్ లో తొలి మూడు మ్యాచ్ లకు వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. శ్రేయాస్ అయ్యర్ మూడు టీ20 మ్యాచ్ లకు అందుబాటులో ఉండడు. చివరి రెండు మ్యాచ్ లకు అతను వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు.
ఫైనల్లో టీమ్ఇండియాను ఓడించిన ఆస్ట్రేలియా వన్డే ప్రపంచకప్ 2023 విజేతగా నిలిచింది.
ప్రఖ్యాత పాకిస్థానీ ఇస్లామిక్ టెలివిజన్ బోధకుడు మౌలానా తారిఖ్ జమీల్ గురించి ఇంజమామ్ ఉల్ హక్ మాట్లాడుతున్న వీడియో ఉంది. మేము అంతర్జాతీయ క్రికెట్ ఆడే రోజుల్లో మాతో ఆయన మాట్లాడేవాడు.
ప్రారంభంలోనే రెండుమూడు వికెట్లు పడిపోతే ఆ సమయంలో ఎలా బ్యాటింగ్ చేయాలో అలానే చేస్తా. ఆ సమయంలో మరో వికెట్ పడకుండా రన్స్ ను పెంచేలా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుందని రోహిత్ అన్నాడు.
శ్రీలంక జట్టుతో పోల్చితే భారత్ జట్టు అన్ని విభాగాల్లో బలంగా ఉంది. గడిచిన ఆరు మ్యాచ్ లలో టీమిండియా ప్లేయర్స్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగంలో అద్భుత ఆటతీరును కనబరుస్తున్నారు.
ఇంగ్లాండ్ తో మ్యాచ్ కు ముందు రోహిత్ శర్మను పలు రికార్డులు ఊరిస్తున్నాయి. అతర్జాతీయ క్రికెట్ లో 18వేల పరుగుల మైలురాయిని చేరుకోవాలంటే రోహిత్ మరో 47 పరుగులు చేయాల్సి ఉంటుంది.