Home » Cricket News
ఐసీసీ (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) ఆటగాళ్ల టెస్ట్ ర్యాంకింగ్స్ ను అప్ డేట్ చేసింది. ఈ ర్యాంకింగ్స్ లో భారత్ సూపర్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ బ్యాటింగ్ విభాగంలో తమ స్థానాలను మెరుగుపర్చుకున్నారు.
దక్షిణాఫ్రికా వికెట్ కీపర్, బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఇండియా, సౌతాఫ్రికా సెకండ్ టెస్ట్ రెండు రోజుల్లోనే ముగిసింది. ఫస్ట్ టెస్ట్ లో ఓటమికి టీమిండియా బదులు తీర్చుకుంది. దక్షిణాఫ్రికాను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది.
వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ లో ఓటమి తరువాత టీమిండియా ఆటగాళ్లు తీవ్ర నిరాశతో మైదానాన్ని వీడగా.. ఆస్ట్రేలియా ఆటగాళ్లు విజయోత్సవ సంబరాలు చేసుకున్నారు.
దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సరికొత్త మైలురాయిని చేరుకున్నాడు.
ఆస్ట్రేలియా ఓపెనింగ్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ సరికొత్త రికార్డు నమోదు చేశారు. ఆస్ట్రేలియా తరపున అన్ని ఫార్మాట్లలో అత్యధిక పరుగులు చేసిన రెండో ప్లేయర్ నిలిచాడు.
భారత్ జట్టు ఈ ఏడాది రెండు ఐసీసీ టోర్నమెంట్ల ఫైనల్ మ్యాచ్ లలో పాల్గొంది. జూన్ లో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో టీమిండియా ఆడింది. నవంబర్ నెలలో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో భారత్ జట్టు ఆడింది.
బీబీఎల్ లో ఎలక్ట్రా స్టంప్ లు వినియోగిస్తున్నారు. దీంతో 2024 ఐపీఎల్ టోర్నీలోనూ ఈ తరహా స్టంప్స్ కనిపిస్తాయా అనే ప్రశ్న క్రికెట్ అభిమానుల్లో ఉత్పన్నమవుతోంది. ప్రస్తుతం ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్ లో ఎల్ఈడీ లైట్లతో కూడిన స్టంప్లను ఉపయోగిస్తు
టీమిండియా ఫీల్డింగ్ సమయంలో మూడో ఓవర్లో సూర్య గాయంతో మైదానాన్ని వీడాడు. మహ్మద్ సిరాజ్ వేసిన మూడో ఓవర్లో సఫారీ బ్యాటర్ రీజా హెండ్రిక్స్ కొట్టి షాట్ ను ఆపి బంతిని విసిరే సమయంలో అతను బ్యాలెన్స్ కోల్పోయాడు.
భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఇవాళ సాయత్రం ఇరుజట్ల మధ్య డర్బన్ లోని కింగ్స్ మీడ్ స్టేడియంలో తొలి మ్యాచ్ జరుగుతుంది.