Home » Cricket News
మహేంద్ర సింగ్ ధోనీ ఇటీవల తన స్వస్థలమైన రాంచీ, జార్ఖండ్ లో వీలుచిక్కినప్పుడల్లా అతని కుటుంబ సభ్యులు స్నేహితులతో సమయాన్ని గడుపుతున్నారు.
సూర్యకుమార్ సూపర్ కెప్టెన్సీతో చివరి రెండు ఓవర్లలో శ్రీలంక విజయాన్ని భారత్ జట్టు అమాంతం లాగేసుకుంది. 19వ ఓవర్ పార్ట్ టైం స్పినర్ ..
న్యూజిలాండ్ జట్టు కెప్టెన్ విలియమ్సన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. టీ20, వన్డే ఫార్మాట్లలో కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు.
నేపాల్ జట్టును ఓడించడం ద్వారా బంగ్లాదేశ్ సూపర్ 8కి అర్హత సాధించింది. బంగ్లా ఆడిన నాలుగు మ్యాచ్ లలో మూడు గెలిచింది.
టీ20 ప్రపంచ కప్ 2024లో భాగంగా లీగ్ దశలో తన చివరి మ్యాచ్ ను పాకిస్థాన్ గెలుచుకుంది.
గ్రూప్-ఎలో పాయింట్ల పట్టికలో టీమిండియా ఏడు పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా( అమెరికా) ఐదు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.
2024 ఐపీఎల్ సీజన్ లో దినేశ్ కార్తీక్ ఏడు మ్యాచ్ లలో 226 పరుగులు చేశాడు. సీఎస్కే జట్టుపై 26 బంతుల్లో 38 పరుగులు చేయగా..
ఫస్ట్ మ్యాచ్ నిర్వహణ క్రికెట్ ఆస్ట్రేలియాకు సవాలుగా మారనుంది. ఎందుకంటే ఇటీవల జరిగిన పాకిస్తాన్, ఆస్ట్రేలియా మ్యాచ్కు పెద్దగా ప్రేక్షకులు రాలేదు.
ఐపీఎల్ 2024 మొదటి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి.
ఐపీఎల్ 2024లో ఢిల్లీ క్యాపిటల్ తరపున బరిలోకి దిగనున్న పంత్.. ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్నాడు.