-
Home » Crime New
Crime New
పెళ్లి వేడుకలో విషాదం.. నలుగురు చిన్నారులుసహా 13మంది మృతి
June 3, 2024 / 08:14 AM ISTమధ్యప్రదేశ్ రాష్ట్రం రాజ్ గఢ్ జిల్లాలో ఆదివారం రాత్రి పెళ్లిబృందం ట్రాక్టరు ట్రాలీ బోల్తాపడింది. ఈ ఘటనలో నలుగురు చిన్నారులు సహా 13మంది మృత్యువాత పడ్డారు.
Road Accident: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తుఫాన్ వాహనం-లారీ ఢీ
September 15, 2023 / 06:41 AM ISTఅన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తుఫాన్ వాహనం, లారీ ఢీకున్నాయి. ఈ ప్రమాదంలో..
Delhi Boy Killed Family Members: ఢిల్లీలో మరో దారుణ ఘటన.. తల్లిదండ్రులతో సహా సోదరి, అమ్మమ్మను హత్యచేసిన యువకుడు..
November 23, 2022 / 01:12 PM IST25ఏళ్ల వయసున్న కేశవ్ అనే యువకుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. యువకుడు మాదకద్రవ్యాలకు వ్యసనపరుడుగా మారాడు. నిందితుడు డ్రగ్స్ అడిక్షన్ సెంటర్ నుంచి ఇటీవలే విడుదలయ్యాడు. కుటుంబ సభ్యులపై కోపంతో మంగళవారం రాత్రి వారిపై…
Dalits Tortured: కర్ణాటకలో దారుణం.. అప్పు చెల్లించలేదని దళితుల్ని గదిలో బంధించిన యాజమాని.. గర్భం కోల్పోయిన మహిళ
October 12, 2022 / 01:19 PM ISTకర్ణాటకలో దారుణం ఘటన చోటు చేసుకుంది. ఓ కాఫీ ఎస్టేట్ యజమాని, అతని కుమారుడు దళితు కుటుంబాలకు చెందిన పలువురిని లాక్కెళ్లి గృహనిర్భంధం చేశాడు. ఈ క్రమంలో అందులోని ఓ గర్భిణీపై కూడా దాడి…
Crime News: హర్యానాలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి.. ఏం జరిగిందంటే..
August 26, 2022 / 11:58 AM ISTహర్యానా రాష్ట్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు మరణించారు. వీరిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.
Crime News: ఆడవాళ్లను చంపడమే అతని లక్ష్యం.. పెందుర్తి వరుస హత్యల మిస్టరీ కేసును ఛేదించిన పోలీసులు.. విచారణలో నమ్మలేని నిజాలు
August 16, 2022 / 08:55 PM ISTవిశాఖ పెందుర్తిలో వరుస హత్యల మిస్టరీ కేసును పోలీసులు ఛేదించారు. వారం రోజుల వ్యవధిలో మూడు హత్యలు చేసి విశాఖ వాసులను వణికించిన సైకో కిల్లర్ ను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. సైకో క్లిలర్…
దానవయ్య గుట్టలో దీక్షిత్ రెడ్డి మృతదేహం
October 22, 2020 / 10:27 AM ISTKidnappers Killed Deekshit Reddy | Mahabubabad: మహబూబాబాద్ కిడ్నాప్ విషాదంగా ముగిసింది. 9 ఏళ్ల బాలుడు దీక్షిత్ రెడ్డిని చంపేశారు. అడిగినంత డబ్బు ఇస్తామని దీక్షిత్ తల్లిదండ్రులు ఎంత బతిమాలుకున్నా కిడ్నాపర్లు కనికరించలేదు.…
విశాఖలో ఇద్దరు చిన్నారులను చంపేసి దంపతుల ఆత్మహత్య
September 10, 2020 / 08:33 AM ISTవిశాఖ పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఓ లాడ్జీలో ఈ ఘటన చోటు చేసుకుంది. లాడ్జీ సిబ్బంది అందించిన సమాచారం మేరకు…