Home » Crime News
బెంగళూరు విమానాశ్రయానికి వెళ్లే దారిలో ఈ ఘటన వెలుగు చూసింది. కొంత మంది చెడు డ్రైవర్ల సమూహం 2 సెకన్ల గ్యాపును ఉంచకపోవడంతో కార్లు ఒకదాని తర్వాత మరొకటి ఢీ కొట్టుకున్నాయి
కే కుటుంబానికి చెందిన ఆరుగురి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రదాన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
సదాశివనగర్ లో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేపట్టారు. ఈ కేసుని సవాల్ తీసుకున్న పోలీసులు లోతుగా విచారణ చేశారు.
సిద్ధిపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కలెక్టర్ గన్మెన్ నరేశ్ భార్య, పిల్లలను చంపి తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
ప్రస్తుతం పోస్ట్ మార్టం పనులు సాగుతున్నట్లు, అందుకోసం వైద్యులకు అజ్మల్ మృతదేహాన్ని ఇచ్చినట్లు రిలేటివ్స్ తెలిపారు. అజ్మల్ కు ఇన్స్టాగ్రామ్లో 14 వేలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీకి జావేద్ బలమైన మద్దతుదారుడు. అదే సమయంలో బీజేపీకి బద్ద వ్యతిరేకి. దీంతో బీజేపీ పట్ల తాము సానుకూలంగా ఉండడంపై ఎప్పుడూ ఆగ్రహంతో ఉంటాడని సమీనా చెప్పింది
ఓటు వేసి వెళ్తున్న క్రమంలో మహిళను అతివేగంగా దూసుకొచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలతో ఆమె మృతి చెందింది.
పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు తెలిశాయి. వీడియో ఆధారంగా పోలీసులు ముగ్గురు కుర్రాళ్లను అదుపులోకి తీసుకున్నారు.
భలే మంచి బేరం అనుకుని మురిసిపోయింది. ఆ మహిళ అడిగిందే ఆలస్యం.. వృద్ధురాలు 4కోట్ల 35లక్షలు ఆ ఇచ్చింది.
Molestation In Railway Station : పోలీసు దుస్తుల్లో వచ్చిన ఇద్దరు వ్యక్తులు భర్తపై దాడి చేసి భార్యపై లైంగిక దాడికి పాల్పడటం స్థానికంగా సంచలనం రేపింది. రైల్వే స్టేషన్ కు వచ్చే ప్రయాణికులను వారి బంధువులను ఈ ఘటన భయాందోళనకు గురి చేసింది.