Home » Crime News
పండుగపూట సెలవు ఇవ్వుకుండా ఆరుగురు విద్యార్థుల మరణానికి కారణమయింది ఓ ప్రైవేటు పాఠశాల యాజమాన్యం.
ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ మృతిపై ద్వారకానగర్ పీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇద్దరు మహిళలు సిగరేట్ తాగుతుండగా వారి వైపు తేదకంగా చూసిన వ్యక్తి హత్య చేయబడ్డాడు.
ఎల్బీ నగర్ లో అర్థరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాంగ్ రూట్లో వచ్చిన కారు.. బైక్ పై వెళ్తున్న ఎక్సైజ్ సీఐ, ఎస్ఐలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న..
విశాఖలో దారుణం చోటు చేసుకుంది. చినగదిలి రూరల్ తహసీల్దార్ రణమయ్య దారుణ హత్యకు గురయ్యాడు.
గతంలో షకీల్ అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. దీంతో కావాలనే షకీల్ కొందరు అధికారుల సహకారంతో తన కుమారుడిని కేసు నుంచి తప్పించారని విమర్శలు వెల్లువెత్తాయి.
తాము చెప్పిన ఖాతాలో కోటి రూపాయలు జమ చేస్తే కేసు కాకుండా చూస్తామని నమ్మించారు నేరగాళ్లు. అది నిజమేనేమో అనుకుని అతడు వెంటనే 98లక్షలు బదిలీ చేశాడు.
అందులోని అతడి ఆఫీసు డెస్కులో అతడి బాధిత అమ్మాయిల నగ్న ఫొటోలు ఉన్నాయని ఆ యువతి పేర్కొంది.
రాత్రివేళ భోజనం సమయంలో చట్నీ విషయంలో భార్యాభర్తల మధ్య వివాదం తలెత్తడంతో అదికాస్త విషాదానికి దారితీసింది. భార్య బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాధ ఘటన జూబ్లీహిల్స్ పరిధిలో జరిగింది.
నల్గొండ జిల్లాలో పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు.