Home » criticized
రాష్ట్రంలో ఛిద్రమైపోయిన రహదారుల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. మరమ్మతులకు తగిన గడువు ఇచ్చినా ప్రభుత్వం స్పందించలేదన్నారు.
ఇన్నేళ్ల సోపతిలో నేను మంచోన్నో.. చెడ్డోన్నో కేసీఆర్ కు తెలియదా? అని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. కావాలనే కుట్రపూరితంగా, నీచపు ఆలోచనతో తనను టీఆర్ఎస్ నుంచి బయటకు పంపారని అన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ పై ఏపీ మంత్రి కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీని రెచ్చగొట్టి అల్లర్లు సృష్టించాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
సీఎం కేసీఆర్ పై బీజేపీ నేత ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు చేశారు. హుజూరాబాద్ లో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదని.. కేసీఆర్ రాజ్యాంగం మాత్రమే అమలు అవుతోందని అన్నారు.
పవన్కల్యాణ్ వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ స్పీచ్లో అనవసర విమర్శలు ఉన్నాయన్నారు. పవన్ కన్నెత్తి చూస్తే కాలిపోవడానికి ఎవరూ లేరన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని..ఆ పార్టీ నేతలు చట్టాన్ని తమ చుట్టంలాగా వాడుకుంటున్నారని ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు సంధించారు.
TRS MLA Guvvala Balaraju criticized the BJP : కుల, మతాల ప్రస్తావనతోనే బీజేపీ కాలం గుడుపుతుందని టీఆర్ఎస్ అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు విమర్శించారు. కుల, మత విద్వేషాలు రెచ్చగొట్టడమే బీజేపీ నేతల అని మండిపడ్డారు. శుక్రవారం (జనవరి 8, 2021)న తెలంగాణ భవన్లో ఆయన మీడి�
మూడు రాజధానులు రాజధానులు అంటూ సీఎం జగన్ ప్రతిపాదనతో..ప్రతీనోటా ఇదే మాట వినిపిస్తోంది. ఆల్ రెడీ విశాఖ డెవలప్ అయిపోయింది. ఎయిర్ పోర్ట్..షిప్ యార్డ్..రైల్వే కనెక్టివిటీ ఉంది కాబట్టి విశాఖను పరిపాలనా రాజధాని అనీ..కర్నూలులో విశాఖకు ఉన్న డెవలప్ మెం
సీఎం జగన్ పిల్ల చేస్టలతో మూడు రాజధానులు అంటూ ప్రకటన చేసేసి వేడుక చూస్తున్నారనీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ఒక్కసారి అవకాశం ఇస్తే ప్రజలకు మంచి పాలన అందిస్తానని..ప్రజలతో ఓట్లు వేయించుకుని సీఎం అయిన జగన్ ఇప�
జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై వైసీపీ విమర్శలు చేస్తోందని..టీడీపీ దత్తపుత్రుడు అంటారా అని టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో శాడిస్టు ప్రభుత్వం నడుస్తోందని, పార్టీలు నిర్వహించే కార్యక్రమాలను ఫెయిల్ చేయాలనే ఉద