Crore

    క్వారంటైన్ లో ఉండకపోతే రూ.5 కోట్ల జరిమానా

    April 21, 2020 / 03:07 PM IST

    కెనడా ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. స్వీయ నిర్బంధంలో ఉండాల్సిన వాళ్లు బయట కనిపిస్తే భారత కరెన్సీలో రూ.2 కోట్ల నుంచి 5 కోట్ల 56 లక్షల వరకు జరిమానాతో పాటు మూడేళ్ల  జైలు శిక్ష విధించనున్నారు. 

    Lockdown ఎఫెక్ట్: ఆంధ్రప్రదేశ్‌కు ఒక్క నెలకు రూ.6వేల కోట్ల నష్టం

    April 18, 2020 / 09:20 AM IST

    కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడానికి విధించిన లాక్‌డౌన్ భారీ నష్టాన్ని తెచ్చిపెట్టింది. ప్రత్యక్ష పన్నుల రూపంలో రావాల్సిన రూ.6వేల కోట్లు నష్టం వచ్చిందని రెవెన్యూ శాఖ చెప్పింది. ప్రత్యక్ష పన్నులతో పాటు పరోక్షంగా రావాల్సిన పన్ను�

    కరోనాపై యుద్ధం : జన్ ధన్ ఖాతాలోకి నగదు , రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బు

    March 26, 2020 / 07:38 AM IST

    కరోనాపై భారత్ యుద్ధం ప్రకటించింది. ఇప్పటికే లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. కానీ ఈ చర్యల వల్ల పలు రంగాలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఈ క్రమంలో..మరిన్న చర్యలు తీసుకోవాలని కేంద్రం భావిస్తోంది. స్టిములస్ ప్యాకేజీని రెడీ చేయడానికి కేంద్రం క�

    ఢిల్లీలో జనసేనాని.. ‘ఇదెప్పుడో చేయాల్సింది కుదరలేదు’

    February 20, 2020 / 06:51 AM IST

    జనసేన పార్టీ అధికనేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర సైనిక బోర్డు కార్యాలయానికి వెళ్లి రూ. కోటి విరాళాన్ని అందించారు. అమర సైనికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేందుకు తానూ కొంత సాయం చేశానని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.  ‘ఈ రోజున గ�

    బడ్జెట్ 20-21 : ఎస్సీలకు 9 వేల 500 కోట్లు, ఎస్టీలకు రూ. 53 వేల 700 కోట్లు

    February 1, 2020 / 07:38 AM IST

    బడ్జెట్‌ (2020 – 2021) ప్రవేశపెట్టారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. ఈ సందర్భంగా పలు రంగాలకు కేటాయింపులు జరిపారు. SC, OBCలకు కలిపి రూ.85 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే..ఎస్టీల సంక్షేమానికి రూ. 53 వేల 700 కేటాయిస్తున్నట్లు తెలిపారు. అంతేగ�

    కోటి రూపాయలు ఉంటేనే కరోనా వైరస్‌కు ట్రీట్‌మెంట్!!

    January 25, 2020 / 11:14 AM IST

    కరోనా వైరస్ బారిన పడ్డ తొలి భారత జాతి మహిళ ప్రీతి మహేశ్వరి. ప్రాణాలతో పోరాడుతూ దానికి ఖర్చు అయ్యే కోటి రూపాయల ఆర్థిక సాయం కావాలని కోరుతోంది. చైనాలో ఉన్న ఆమె సోదరుడు మనీశ్ తపా ఒక అమెజాన్ ఉద్యోగి మాత్రమే. ఆర్థిక సాయం కావాలని బీజింగ్ లో ఉన్న భారత

    రూ.13కోట్ల విలువైన గంజాయి కాల్చేసిన వైజాగ్ పోలీసులు

    September 21, 2019 / 11:48 AM IST

    వైజాగ్ రూరల్ పోలీసులు 63వేల 879కేజీల గంజాయిని ధ్వంసం చేశారు. కాపులప్పాడ డంపింగ్ యార్ట్‌లో పెద్ద మొత్తంలో అంటే దాదాపు రూ.13కోట్ల విలువైన గంజాయిని కాల్చేశారు. జిల్లాలో దొరికిన గంజాయి నిల్వల్లో భారీ మొత్తంలో ఇది నాల్గోది. డీఐజీ ఎల్కేవీ రంగారావు �

    ఎయిర్ పోర్టు వ్యాపారంలోకి టాటాలు : GMRలో 8 వేల కోట్ల పెట్టుబడులు

    March 28, 2019 / 02:45 AM IST

    టాటాలు ఎయిర్ పోర్టు వ్యాపారంలోకి అడుగుపెడుతున్నాయి. భారతదేశంలో అతి పెద్ద విమానాశ్రయం GMR ఎయిర్ పోర్టు లిమిటెడ్‌లో టాటాగ్రూపు కన్సార్షియం, సింగపూర్ సావరిన్ వెల్త్ ఫండ్ GIC, SSG క్యాపిటల్ మేనేజ్ మెంట్‌లు రూ. 8వేల కోట్ల వరకు పెట్టుబడులు పెట్టనున్�

10TV Telugu News