Home » CSK
చెన్నై సూపర్ కింగ్స్ ఎంఎస్ ధోనీకి అంపైర్ వార్నింగ్ ఇచ్చాడు. చెన్నై బ్యాట్స్ మన్ అంబటి రాయుడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ ఆఖరి ఓవర్లో జరిగిన ఘటన అంపైర్ హెచ్చరింతవరకూ తీసుకొచ్చింది. శనివారం చెపాక్ స్టేడియం వేదికగా సూపర్ కింగ్స్ �
ఐపీఎల్లో భాగంగా చెపాక్ స్టేడియంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో సొంతగడ్డపై జరిగిన సమరంలో చెన్నై విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో 150వ మ్యాచ్ కాగా, చెన్న�
చెన్నై సూపర్ కింగ్స్ మళ్లీ పుంజుకుంది. ఐపీఎల్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడుతోన్న చెన్నై ఓ మ్యాచ్ మాత్రమే బ్రేక్ ఇచ్చి మరోసారి విజయభేరీ మోగించింది. చెపాక్ వేదికగా పంజాబ్ పై 22 పరుగుల తేడాతో గెలుపొందింది.
చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతోన్న చెన్నై వర్సెస్ పంజాబ్ సమరంలో ధోనీ సేన వికెట్లు నష్టపోయి పరుగులు చేసింది.
ఐపీఎల్ లీగ్ లో 18వ మ్యాచ్ ను చెన్నై సూపర్ కింగ్స్.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ లు ఏప్రిల్ 6న తలపడేందుకు సిద్ధమైయ్యాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన చెన్నై ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ రసవత్తరమైన పోరుకు పంజాబ్ వేదికగా మారింది. Teams: Kings XI Punjab (Playing XI): Lokesh Rahul(w), Chris Gayle, Mayank Agarwal, Sarfa
ధోనీ అంటే ఓ ప్రభంజనం. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న మహేంద్ర సింగ్ ధోనీకి విపరీతమైన క్రేజ్. వయస్సుతో సంబంధం లేకుండా అభిమానులను సంపాదించుకున్న మహీ.. ముంబైలోని వాంఖడే వేదికగా ఓ ప్రత్యేక అభిమానిని కలుసుకున్నాడు. బుధవారం ముంబైతో �
ఐపీఎల్ 2019లో భాగంగా జరుగుతోన్న 15వ మ్యాచ్ ను ముంబైలోని వాంఖడే మైదానంలో చెన్నై.. ముంబైలు తలపడేందుకు సిద్ధమైయ్యాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన చెన్నై ఫీల్డింగ్ ఎంచుకుంది. చెన్నై వరుస విజయాలకు బ్రేక్ వేయాలని సొంతగడ్డపై ముంబై నైపుణ్యాలకు సానబెట్టి బర�
అంతర్జాతీయ క్రికెట్లో సత్తా చాటేందుకు ప్రపంచ అత్యంత ధనిక దేశీవాలీ లీగ్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ కీలకంగా వ్యవహరిస్తోంది. దేశీ.. విదేశీ ప్లేయర్ల ఆటతీరును సానబెట్టేందుకు చక్కని వేదికగా మారింది. మరి కొద్ది రోజుల్లో మొదలుకానున్న వరల్డ్ కప్ జట్�
మహేంద్ర సింగ్ ధోనీ… ప్రత్యేకంగా పరిచయం చెయ్యక్కర్లేదు. ధోనీ పని అయిపోయింది అని అన్నప్పుడల్లా ఒక మెరుపులా మెరిసి తను ఆడే జట్టును విజయ తీరాలకు చేర్చి ఒక కొత్త చరిత్రను రాస్తాడు. అది ఇంటర్నేషనల్ మ్యాచ్లు అయినా ఐపీఎల్ పోరు అయినా ఒంటరి పోరాటం
ఐపీఎల్ 12వ సీజన్ ఆరంభానికి ముందే లీగ్ కు అందుబాటులో ఉండటం లేదని ఎంగిడి సూపర్ కింగ్స్కు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా ప్లేయర్కు ప్రత్యామ్నాయంగా మరో ప్లేయర్ ను ఎంచుకుంటున్నట్లు చెన్నై వెల్లడించింది. గతేడాది టైటిల్ ఎంచుకోవడంలో