Home » Daughter
మనకి ఎవరిమీదైనా కోపం వచ్చినా.. ఎవరినైనా తిట్టేయాలనిపించినా.. ఏదైనా బాధ కలిగినా సోషల్ మీడియా ఆయుధం అయిపోయింది. తన కూతురికి చెప్పిన పని మర్చిపోయిందని బాధతో ఓ తండ్రి వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నాడు. కూతురు దానిని షేర్ చేసింది.. ఏంటి మ్యాటర్ అంటా
సృష్టిలో తల్లిదండ్రుల ప్రేమను మించినది ఏది లేదు. పిల్లల కోసం ఎన్నో కష్టాలు భరిస్తారు. తమ ఇష్టాలను కూడా త్యాగం చేస్తారు. భారీ వర్షాన్ని లెక్కచేయకుండా తన కూతుర్ని భుజాలపై మోస్తూ నవ్వుతూ ఇంటికి తీసుకెళ్తున్న ఓ తల్లి వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అ
పిల్లలు చేసే కొన్ని పనులు తల్లిదండ్రులకు నచ్చక యాక్సెప్ట్ చేయరు. ఎలాగైనా వారితో ఒప్పించుకుని తమ ఇష్టాలు నెరవేర్చుకోవాలనుకుంటారు పిల్లలు. రీసెంట్ గా టాటూ వేయించుకున్న కూతురు తండ్రికి ఫోటో పంపింది. తండ్రి రియాక్షన్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
నాన్న కూతురు అంటారు. నాన్నతో ఉన్న అనుబంధం ప్రతీ కూతురికి ప్రత్యేకమే. తన పెళ్లి వేడుకలో కూతురు చేసిన డ్యాన్స్ చూసి తండ్రి కన్నీరు పెట్టుకున్నాడు. ఈ సన్నివేశం చూసేవారందరినీ కంటతడి పెట్టించింది.
కుటుంబంలో పెద్ద కొడుకు, పెద్దకూతురుగా పుట్టడం నిజంగా సంతోషమే. కానీ అలా పుట్టినవారిలో ఎంతమంది తల్లిదండ్రుల పట్ల ప్రేమగా ఉంటున్నారు? తోబుట్టువులకు ఆదర్శంగా నిలుస్తున్నారు? ఓ మహిళ తన కుటుంబంలో పెద్ద కూతురిగా నిర్వర్తిస్తున్న బాధ్యతల్ని ట్వ�
ఓ ప్రమాదం కారణంగా అతను విపరీతంగా బరువు పెరిగిపోయాడు. ఎడమకాలి కండరాలు పనిచేయడం మానేశాయి. అయితే 4 ఏళ్ల కూతురితో జరిగిన సంభాషణ అతని జీవితాన్ని మార్చేసింది. ఇంతకి ఆ చిన్నారి తండ్రిని ఏం అడిగింది? ఇంట్రెస్టింగ్ స్టోరీ మీరే చదవండి.
తల్లిదండ్రులకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం. కానీ వారికి ఇష్టమైన వస్తువుల్ని బహుమతిగా ఇస్తే వాళ్ల అనందాన్ని మాటల్లో చెప్పలేం. ఇన్షా అనే అమ్మాయి తన మొదటి జీతంతో తండ్రికి కొనిచ్చిన గిఫ్ట్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సెప్టెంబర్ 8, 1990 నాటి బదిలీ దస్తావేజును ఆమె తల్లి, సోదరులు వ్యతిరేకించారు. ఈ దస్తావేజు ఆధారంగానే ఆమె ఇద్దరు సోదరులకు ఆస్తి బదిలీ జరిగింది. అయితే దానిని చెల్లనిదిగా ప్రకటించాలని పిటిషనర్ కోరింది. రాతపూర్వకుంగా తానిచ్చే అనుమతి లేకుండా తన ఆస్తి�
కర్నూలులో మరో దారుణ ఘటనలు చోటుచేసుకున్నాయి. నగరంలోని చెన్నమ్మ సర్కిల్ వద్ద డబుల్ మర్డర్లు తీవ్ర కలకలం రేపాయి. తల్లీ కూతురిని దుండగులు నరికి చంపిన ఘటన కర్నూలు నగరంలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. చెన్నమ్మ సర్కిల్ వద్ద ఉన్న ఓ భవనంపై అంతస్తులో తల్
నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలో ఓ తండ్రి తన కూతురిని హత్య చేశాడు. కూతురు ప్రసన్న గొంతు కోసి చంపేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.