Home » Dead
రాజస్తాన్ లో మౌంట్ అబూలో నవరాత్రి ఉత్సవాల్లో విషాదం చోటు చేసుకుంది. గార్బా ఆడుతూ ఓ వ్యక్తి కుప్పకూలిపోయాడు. ఆ వెంటనే చనిపోయాడు. గుజరాతీ కుటుంబానికి చెందిన
గుంటూరు జిల్లా చిలుకలూరిపేట ఎన్టీఆర్ కాలనీలో ఘోరం జరిగింది. బాణాసంచా పేలడంతో ముగ్గురు మృతి చెందారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై తాలిబన్లు ఫైర్ అయ్యారు. ఆఫ్ఘనిస్థాన్తో శాంతి చర్చలను రద్దు చేస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై తాలిబన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమతో శాంతి చర్చలను రద్దు చేసుకుంటే అమెరికాకు ముప్పు తప్పదని అగ్�
బీజేపీ నేత, మాజీ మంత్రి మాణిక్యాల రావు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తన గురించి కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన పోలీసులకు
రోడ్డు దాటుతున్న మూడు ఏనుగులు మృతి చెందాయి. ఒడిశాలోని కియెంఝర్ జిల్లాలో గురువారం (ఆగస్టు 22) తెల్లవారుఝామున లారీ ఢీకొని మూడు ఏనుగులు మృతి చెందాయి. ఘటగావ్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని బలిజోడి ప్రాంతంలో నేషనల్ హైవే -20ని దాటుతున్న ఏనుగుల గుంపును ఇను�
ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్న రోజులివి. మనిషి ఎన్నో అద్భుతాలు సాధిస్తున్నాడు. అలాంటి ఈ రోజుల్లోనూ ఇంకా కుల పిచ్చి, కుల వివక్ష రాజ్యమేలుతున్నాయి. కులం పేరుతో మనిషిని మనిషే ద్వేషిస్తున్నాడు, దూరం పెడుతున్నాడు. కుల వివక్ష వికృత రూపానికి అద్దం
కర్నూలు జిల్లా వెల్దుర్తి క్రాస్ రోడ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుఫాన్ వాహనాన్ని ప్రైవేట్ ట్రావెల్స్ వోల్వో బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందారు. పలువురికి గాయాలు అయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. క్షతగాత్రుల�
ఆఫ్రికా లోని మెఘర్బు ప్రాంతంలో ఉన్న ఒక దేశమైన టునీషియా తీర ప్రాంతంలో ఓ బోటు బోల్తా పడింది. మధ్యధరా సముద్రంలో జరిగిన ఈ ఘటనలో ఏకంగా 65మంది శరణార్థులు మృతి చెందారు. ఈ విషయాన్ని యూఎన్ రెఫ్యూజీ ఏజెన్సీ వెల్లడించింది. ఈ క్రమంలో బోటులో ప్రయాణ
ఆదిలాబాద్ : నార్నూరు మండలం గణపతిగూడలో విషాదం నెలకొంది. పెళ్లి భోజనం వికటించి ముగ్గురు మృతి చెందారు. మరో 24 మందికి అస్వస్థతకు గురయ్యారు. మృతులు కొడప ముత్తు, లక్ష్మణ్, భీం బాయిగా గుర్తించారు. బాధితులకు ఉట్నూరు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నార�
కామారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. ధాన్యం కొనుగోలులో జాప్యంతో ఓ రైతు మృతి చెందాడు. వడదెబ్బతో అదే ధాన్యం కుప్పపై తనువు చాలించాడు. కామారెడ్డి జిల్లా కొట్టాల్ కు చెందిన రైతు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్మేందుకు మార్కెట్ కు వెళ్లా�