Dead

    ఒడిశాలో ఫొని తుపాను బీభత్సం : 8 మంది మృతి

    May 4, 2019 / 02:23 AM IST

    ఫొని తుపాను బీభత్సం సృష్టించింది. ఒడిశాను అతలాకుతలం చేసింది. విపత్తులను ఎదుర్కోవడంలో రాటుదేలిన ఒడిశా ప్రభుత్వం ముందస్తు చర్యలతో ప్రాణ నష్టం భారీగా నివారించగలిగినా ఆస్తి నష్టం మాత్రం తప్పలేదు. 200 కిలోమీటర్లకు పైగా వేగంతో వీచిన గాలులతో ఒడిశ�

    విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టిన కారు : ఇద్దరి మృతి

    May 3, 2019 / 05:36 AM IST

    గుంటూరు జిల్లాలోని వినుకొండలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహేందర్ రెడ్డి (25), పోలేపల్లి అశోక్ (24) అనే ఇద్దరు యువకులు కారులో వెళ్తున్నారు. తెల్లవారుజామున వినుకొండలోని నిర్మల హైస్కూల�

    గడ్చిరోలి జిల్లాలో హై అలర్ట్

    May 2, 2019 / 04:44 AM IST

    మహారాష్ట్రలోని గడ్చిరోలిలో మావోయిస్టుల దాడిలో అమరులైన 15 మంది జవాన్ల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి అయింది. గడ్చిరోలి జిల్లా వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. జిల్లా మొత్తం పోలీసుల ఆధీనంలో ఉంది. గడ్చిరోలి ప్రభుత్వ ఆస్పత్రి దగ్గర పోలీసులు �

    ఘోర రోడ్డు ప్రమాదం : ఇద్దరు యువకుల మృతి

    April 30, 2019 / 01:55 PM IST

    రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. యాచారం మండలం తక్కళపల్లి గేట్ దగ్గర కారు, లారీ ఢీకొన్నాయి. దీంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయలయ్యాయి. చికిత్స కోసం క్

    కాలిఫోర్నియా ప్రార్థనా మందిరంలో కాల్పులు..ఒకరు మృతి

    April 28, 2019 / 10:27 AM IST

    అమెరికాలోని కాలిఫోర్నియాలో గుర్తు తెలియని ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. నార్త్  శాన్ డియోగోకి 22 మైళ్ల దూరంలోని పోవే సిటీలోని యూదుల ప్రార్థనా మందిరంలో విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఓ మహిళ మరణించగా..మరో ముగ్గురు తీవ్ర�

    అమెరికా బూస్టన్ బీచ్ లో తెలంగాణ విద్యార్థి మృతి

    April 23, 2019 / 07:48 AM IST

    వాషింగ్టన్‌: అమెరికాలోని బూస్టన్‌ బీచ్‌లో తెలంగాణ విద్యార్థి గల్లంతయ్యాడు. ఈస్టర్ పండుగ సందర్భంగా స్నేహితులతో సరదాగా గడిపేందుకు బీచ్ కు వెళ్లిన శ్రావణ్ కుమార్ గల్లంతయ్యాడు. దీంతో అతని స్నేహితులు రెస్క్యూ టీమ్ కు సమాచారమందించారు. వెంటనే ఘ�

    హైదరాబాద్ లో గాలివాన బీభత్సం : కూలిన ఎల్బీ స్టేడియం ఫ్లడ్ లైట్ టవర్… ఒకరి మృతి

    April 22, 2019 / 02:58 PM IST

    హైదరాబాద్ లో గాలి వాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ఎల్బీ స్టేడియంలో ఫ్లడ్ లైట్ టవర్ కూలింది. దీంతో వ్యక్తి మృతి చెందారు. నాలుగు కార్లు ధ్వంసం అయ్యాయి. ఈదురుగాలులకు లక్డీకాపూల్ లో హోర్డింగ్ కూలింది.

    శ్రీలంకలో బాంబు పేలుళ్లు : 185కి చేరిన మృతుల సంఖ్య

    April 21, 2019 / 08:24 AM IST

    శ్రీలంకలోని కొలంబోలో వరుస బాంబు పేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య 185కు చేరింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మృతుల్లో 35 మంది విదేశీయులు ఉన్నారు. మరో 350 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. బట్టికలోవా ఆస్పత్రిలో 300 మంది క్షతగాత్రులు చికిత్స పొందుతు�

    శ్రీలంకలో బాంబు పేలుళ్ల ఘటనపై స్పందించిన సుష్మాస్వరాజ్ 

    April 21, 2019 / 07:17 AM IST

    శ్రీలంకలోని కొలంబోలో వరుస బాంబు పేలుళ్ల ఘటనపై భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ స్పందించారు. కొలంబోలోని భారత హైకమిషన్ తో సంప్రదింపులు చేస్తున్నామని చెప్పారు. కొలంబోలో నెలకొన్న పిరిస్థితులను తెలుసుకుంటున్నామని తెలిపారు.  శ్రీలంకలోని �

    భార్య, కుమారుడిపై హత్యాయత్నం… అనంతరం తానూ ఆత్మహత్య

    April 20, 2019 / 07:49 AM IST

    సంగారెడ్డి జిల్లా ముత్తంగిలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో భార్య, కుమారిడిపై భర్త హత్యాయత్నం చేశాడు. అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడు మృతి చెందాడు. భార్య పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాగార్జున కాలనీల�

10TV Telugu News