Home » Dead
తీవ్రమైన గుండెపోటురావడంతో కోలీవుడ్ నటుడు, మాజీ ఎంపీ జేకే రితీష్ (46) హఠాత్తుగా మరణించారు.
మహారాష్ట్ర: లోక్ సభ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలోని గడ్చిరోలి జిల్లా శంకర్పూర్ గ్రామ సమీపంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ట్రాక్టర్ బోల్తా పడటంతో జరిగిన ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 9 మంది తీవ్రంగా గాయా
ముంబై: బాలీవుడ్ నటుడు నవ్తేజ్ హుందాల్ కన్నుమూశారు. సోమవారం (ఏప్రిల్ 8) సాయంత్రం ముంబైలోని నివాసంలో నవ్తేజ్ హుందాల్ మృతి చెందారు. విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘యురి..ది సర్జికల్ స్ట్రెక్’ చిత్రంలో నవ్తేజ్ హుందాల్ హోంమంత్రి పాత్రల
హోషంగాబాద్ : అడవుల్లో చెలరేగిన కార్చిచ్చు వేలాది పంటలను బూడిద చేయటంతోపాటు ముగ్గురి ప్రాణాలను తీసింది. మధ్యప్రదేశ్ లోని హోషంగాబాద్ జిల్లాలోని అడవుల్లో చెలరేగిన కార్చిచ్చుతో వేల ఎకరాల్లో పంటలు అగ్నికి ఆహుతయ్యిపోయాయి. ఈ ప్రమాదంలో ముగ్
రాయ్పూర్: లోక్ సభ ఎన్నికలు సమయం సమీపిస్తున్న క్రమంలో మావోయిస్టు ప్రాంతాలపై భద్రతా బలగాలు ప్రత్యేక దృష్టిని పెట్టారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో సీఆర్పీఎఫ్ బలగాలు య�
హైదరాబాద్ : రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడే విషయంలో ప్రభుత్వ ఆస్పత్రులకు ఏమాత్రం తీసిపోవటం లేదు ప్రయివేటు ఆస్పత్రులు. వేలికాలికి చికిత్స కోసం వస్తే ఏకంగా మనిషి ప్రాణం కోల్పోయిన ఘటన హైదరాబాద్ బంజారాహిల్స్లోని విరించి ప్రయివేటు ఆస్పత్రిలో జ�
మనీలా: ప్లాస్టిక్ మూగ జీవాల పాలిట మృత్యువుగా మారుతోంది. ప్లాస్టిక్ జల..వాయి కాలుష్యాలకు కారణంగా మారటంతో పాటు జంతువుల ప్రాణాలను నిలువునా హరించివేస్తోంది. ప్లాస్టిక్ కవర్లు తిని జంతువులు మృతి చెందాయనే వార్తలు మనం వింటున్నాం. కానీ అతిభారీ
తూర్పుగోదావరి : మాజీ ఎంపీ..వైఎస్ జగన్ బాబాయ్ అయిన వైఎస్ వివేకానంద రెడ్డి మృతిపై పలు వివాదాలు తలెత్తుతున్న క్రమంలో కాంగ్రెస్ మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ గతంలో వివేకాపై రెండు సార్లు చేయి చేసుకున్నారనీ..ఈ సంగతి తనతో పాటు ఆ �
బెంగళూరు: కర్ణాటకలో లింగాయత్ వర్గ మహిళా పీఠాధిపతిగా మాతా మహాదేవి మహిళా సాధ్వి మహాదేవి కన్నుమూశారు. మహాదేవి తన 70 సంవత్సరాల వయస్సులో శ్వాసకోశ సంబంధిత వ్యాధులు..బీపీ..మూత్ర పిండ సమస్యలతో బాధపడుతున్న క్రమంలో గురువారం (మార్చి 14)న కన్నుమూశ�
మంచిర్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు.