Home » Dead
పశ్చిమ బెంగాల్ : పశ్చిమ బెంగాల్ లో మతువా వర్గం ప్రజలు నడిచే దేవతగా భావించే బినాపాణి దేవి (బోరో మా) మార్చి 5 రాత్రి 8.52 గంటల సమయంలో వృద్ధాప్యం కారణంగా కన్నుమూశారు. పలు అవయవాలు పని చేయక తన 100 సంవత్సరాల వయస్సులో బీనాపాణి దేవి మరణించినట్టు కోల్ కత�
నార్కట్ పల్లి : విధులకు వెళ్లి వస్తుండగా పోచంపల్లి ఎస్సై మధుసూదన్ (35) రోడ్డుప్రమాదంలో మృతి చెందారు. మార్చి 5 తెల్లవారుజామున నార్కట్ పల్లి వద్ద జరిగిన ప్రమాదంలో ఆయన దుర్మరణం పాలయ్యారు. నల్గొండలో బందోబస్తు కారులో వెళ్తుండగా తనే డ్రైవ్ చేస్�
విధి రాతను ఎవరూ మార్చలేరు. చావుని ఎవరూ తప్పించలేరు. పాకిస్తాన్ పైలెట్ విషయంలో ఇదే జరిగింది. విమానం కూలినా ప్రాణాలతో బయటపడటం, శత్రువుల చేతికి చిక్కినా
బాలాజీ నగర్ : బాలాజీ నగర్ : ఆటలు తప్ప ఆపద అంటే ఏమిటో తెలియని చిన్నారులు పలు ప్రమాదాలలో చిక్కుకుంటున్నారు. ఆడుకుంటు..బోరుబావుల్లోను..నీటి సంపుల్లోను..పడి చనిపోతున్నారు చిన్నారులు. దీంతో వారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ఢాకా : ఫ్రస్టేషన్ బాబూ ఫ్రస్టేషన్..అది వచ్చిందంటే ఏదోక విధంగా తీర్చేసుకోవాల్సిందే. లేకుండా ఇదిగో ఇటువంటి అనర్ధాలే జరుగుతుంటాయి. కుటుంబంలో భార్యతో తలెత్తిన విభేధాలు ఓ సంచలనఘటనకు దారి తీసింది. తీవ్ర ఒత్తిడితో వున్న సదరు వ్యక్తి విమానాన్ని �
అసోం : కల్తీ సారా తాగి మృతి చెందిన ఘటనలో మృతుల సంఖ్య 140 మందికి చేరారు.గోలాఘాట్, జోర్హాత్ జిల్లాల పరిధిలోకి వచ్చే తేయాకు తోటల్లో పని చేసే కూలీలు గురువారం (ఫిబ్రవరి 21)రాత్రి ఓ వివాహ విందులో భాగంగా కల్తీ సారా తాగడంతో తీవ్ర అస్వస్థతకు గురైన విష�
సంగారెడ్డి జిల్లా హనుమాన్ నగర్లో విషాదం చోటు చేసుకుంది. నీటి గుంతలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. ఇళ్ల సమీపంలో నీటి గుంతల దగ్గరకు బహిర్భూమికి వెళ్లిన ముగ్గురు చిన్నారులు ప్రమాదవశాత్తు గుంతలో పడిపోయారు. ఒకరిని రక్షించబోయి మరొకరు న
జూరాల వట్టిపోయింది. వేసవి ప్రారంభంలోనే అడుగంటింది. ఫిబ్రవరిలోనే నీరు డెడ్స్టోరేజీకి చేరుకోవడం ప్రాజెక్ట్ చరిత్రలో ఇదే ప్రథమం. పాలమూరు జిల్లా వరప్రదాయినిగా చెప్పుకొనే జూరాల ప్రాజెక్టు పూర్తిగా ఎండిపోవడం వల్ల తాగునీటికి కటకట ఏర్పడుతు
ముంబై : బాలీవుడ్ ప్రముఖ నిర్మాత..రాజశ్రీ ప్రొడక్షన్స్ అధినేత ..రాజ్ కుమార్ బర్జాత్యా కన్నుమూసారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబాయిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కన్నుమూసారు. ఈ విషయాన్ని ముంబై సినీ వర్గాలు తెలిపాయి. రా
ప్రముఖ బాలీవుడ్ నటుడు మహేశ్ ఆనంద్ (57) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.