Dead

    ‘బోరో మా’కన్నుమూత:అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు

    March 6, 2019 / 06:29 AM IST

    పశ్చిమ బెంగాల్ : పశ్చిమ బెంగాల్ లో మతువా వర్గం ప్రజలు నడిచే దేవతగా భావించే బినాపాణి దేవి (బోరో మా) మార్చి 5 రాత్రి 8.52 గంటల సమయంలో వృద్ధాప్యం కారణంగా కన్నుమూశారు.  పలు అవయవాలు పని చేయక  తన 100 సంవత్సరాల వయస్సులో బీనాపాణి దేవి మరణించినట్టు కోల్ కత�

    యాక్సిడెంట్ లో ఎస్సై మృతి: కమిషనర్ కంటతడి 

    March 5, 2019 / 08:04 AM IST

    నార్కట్ పల్లి : విధులకు వెళ్లి వస్తుండగా పోచంపల్లి ఎస్సై మధుసూదన్ (35) రోడ్డుప్రమాదంలో మృతి చెందారు. మార్చి 5 తెల్లవారుజామున నార్కట్ పల్లి వద్ద జరిగిన ప్రమాదంలో ఆయన దుర్మరణం పాలయ్యారు. నల్గొండలో బందోబస్తు కారులో వెళ్తుండగా తనే డ్రైవ్ చేస్�

    ఇండియన్ అనుకుని : తమ పైలెట్‌ని కొట్టి చంపిన పాక్ ప్రజలు

    March 3, 2019 / 10:41 AM IST

    విధి రాతను ఎవరూ మార్చలేరు. చావుని ఎవరూ తప్పించలేరు. పాకిస్తాన్ పైలెట్ విషయంలో ఇదే జరిగింది. విమానం కూలినా ప్రాణాలతో బయటపడటం, శత్రువుల చేతికి చిక్కినా

    లిఫ్ట్ గ్రిల్ లో ఇరుక్కుని బాలుడు మృతి 

    February 27, 2019 / 05:27 AM IST

    బాలాజీ నగర్ : బాలాజీ నగర్ : ఆటలు తప్ప ఆపద అంటే ఏమిటో తెలియని చిన్నారులు పలు ప్రమాదాలలో చిక్కుకుంటున్నారు. ఆడుకుంటు..బోరుబావుల్లోను..నీటి సంపుల్లోను..పడి చనిపోతున్నారు చిన్నారులు. దీంతో వారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

    ప్రాణం తీసిన ఫ్రస్టేషన్ : భార్యపై కోపం వచ్చి విమానం హైజాక్ యత్నం

    February 25, 2019 / 06:54 AM IST

    ఢాకా : ఫ్రస్టేషన్ బాబూ ఫ్రస్టేషన్..అది వచ్చిందంటే ఏదోక విధంగా తీర్చేసుకోవాల్సిందే. లేకుండా ఇదిగో ఇటువంటి అనర్ధాలే జరుగుతుంటాయి. కుటుంబంలో భార్యతో తలెత్తిన విభేధాలు ఓ సంచలనఘటనకు దారి తీసింది. తీవ్ర ఒత్తిడితో వున్న సదరు వ్యక్తి  విమానాన్ని �

    అసోం కల్తీసారా ఘటన : 140కి చేరిన మృతులు.. 

    February 25, 2019 / 04:43 AM IST

    అసోం : కల్తీ సారా తాగి మృతి చెందిన ఘటనలో మృతుల సంఖ్య 140 మందికి చేరారు.గోలాఘాట్‌, జోర్హాత్‌ జిల్లాల పరిధిలోకి వచ్చే తేయాకు తోటల్లో పని చేసే కూలీలు  గురువారం (ఫిబ్రవరి 21)రాత్రి ఓ వివాహ విందులో భాగంగా కల్తీ సారా తాగడంతో తీవ్ర అస్వస్థతకు గురైన విష�

    ఒకరి కోసం ఒకరు : ముగ్గురు చిన్నారులు మృతి

    February 25, 2019 / 04:28 AM IST

    సంగారెడ్డి జిల్లా హనుమాన్ నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. నీటి గుంతలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. ఇళ్ల సమీపంలో నీటి గుంతల దగ్గరకు బహిర్భూమికి వెళ్లిన ముగ్గురు చిన్నారులు ప్రమాదవశాత్తు గుంతలో పడిపోయారు. ఒకరిని రక్షించబోయి మరొకరు న

    చరిత్రలో ప్రథమం : జూరాల వట్టిపోయింది

    February 24, 2019 / 02:43 PM IST

    జూరాల వట్టిపోయింది. వేసవి ప్రారంభంలోనే అడుగంటింది. ఫిబ్రవరిలోనే నీరు డెడ్‌స్టోరేజీకి చేరుకోవడం ప్రాజెక్ట్‌ చరిత్రలో ఇదే ప్రథమం. పాలమూరు జిల్లా వరప్రదాయినిగా చెప్పుకొనే జూరాల ప్రాజెక్టు పూర్తిగా ఎండిపోవడం వల్ల తాగునీటికి కటకట ఏర్పడుతు

    బాలీవుడ్ నిర్మాత రాజ్ కుమార్ బర్జాత్యా  మృతి

    February 21, 2019 / 06:22 AM IST

    ముంబై : బాలీవుడ్ ప్రముఖ నిర్మాత..రాజశ్రీ ప్రొడక్షన్స్ అధినేత ..రాజ్ కుమార్ బర్జాత్యా కన్నుమూసారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబాయిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కన్నుమూసారు. ఈ విషయాన్ని ముంబై సినీ వర్గాలు తెలిపాయి.    రా

    బాలీవుడ్ విలన్ మహేశ్ ఆనంద్ మృతి

    February 10, 2019 / 03:14 AM IST

    ప్రముఖ బాలీవుడ్ నటుడు మహేశ్ ఆనంద్ (57) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.

10TV Telugu News