Dead

    రాయిచూర్ లో ఇంజనీరింగ్ విద్యార్థిని మృతదేహం లభ్యం

    April 19, 2019 / 07:19 AM IST

    కర్ణాటకలోని రాయిచూర్ లో ఇంజనీరింగ్ విద్యార్థిని మృతదేహం లభ్యం అయింది. ఆమె శరీరం దహనమైంది. ఈ ఘటన ఏప్రిల్ 16న చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని హత్యగా కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఒకరిని అరెస్టు చేశారు. మరోవైపు ఆత్

    OMG : మంచినీళ్లు అనుకుని యాసిడ్ తాగిన బాలుడు

    April 19, 2019 / 06:04 AM IST

    శంషాబాద్-హైమద్ నగర్ కాలనీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎండాకాలం దాహం వేస్తోంది. దీంతో మంచినీరు అనుకుని యాసిడ్ తాగిన ఓ చిన్నారి మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. సంవత్సరం వయస్సున ఆజాం అనే బాలుడు యాసిడ్ తాగాడు. దీంతో తీవ్ర అస్వ�

    భక్తులపైకి దూసుకెళ్లిన లారీ : ఇద్దరు మృతి

    April 19, 2019 / 04:33 AM IST

    హనుమాన్ జయంతి రోజు విషాదం నెలకొంది. జగిత్యాల జిల్లాలోని కొండగట్టులో లారీ బీభత్సం సృష్టించింది. ఆంజనేయస్వామి భక్తులపైకి దూసుకెళ్లింది.

    అకాల వర్షాలతో తీరని నష్టం : పిడుగుపాటుతో ముగ్గురు మృతి

    April 19, 2019 / 02:22 AM IST

    తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలతో అన్నదాతలు కష్టాలు పడుతున్నారు. చేతికొచ్చిన పంట వర్షాలకు దెబ్బ తినడంతో తలలు పట్టుకుంటున్నారు. నిన్న కురిసిన వానలకు… వరి, మామిడి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కాగా.. మరో మూడ్రోజుల పాటు ఉరుములు,

    పోలింగ్ బూత్ లో గుండెపోటుతో ఎన్నికల అధికారి మృతి

    April 18, 2019 / 07:23 AM IST

    ఛత్తీస్ ఘడ్ : ఎన్నికల వేళ కన్కెకర్ లో విషాదం నెలకొంది. ఎన్నికల నిర్వహణాధికారి పోలింగ్ బూత్ లో మృతి చెందాడు. ఛత్తీస్‌ఘడ్‌ లో మూడు లోక్‌సభ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల విధులకు కోసం ఓ ఎన్నికల నిర్వహణ అధికారి కన్కెకర్ కు వెళ్లాడు. అయిత

    ఇంటిపై కూలిన విమానం : పైలెట్ సహా ఆరుగురు మృతి

    April 17, 2019 / 08:11 AM IST

    చిలీలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో పైలెట్ సహా ఆరుగురు మృతి చెందారు.

    ఉత్తరాదిలో అకాల వర్షాలు : 34 మంది మృతి 

    April 17, 2019 / 06:22 AM IST

    ఉత్తరాదిలో అకాల వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి.

    వికారాబాద్‌లో రోడ్డు ప్రమాదం : నలుగురు మృతి

    April 16, 2019 / 07:59 AM IST

    వికారాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.

    తమిళనాడు మాజీ ఎంపీ భార్య హత్య, కొడుకు మాయం

    April 16, 2019 / 05:11 AM IST

    తమిళనాడులో ఆదివారం జరిగిన ఈ సంఘటన యావత్ రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసింది.

    చైనాలో భారీ అగ్నిప్రమాదం : 10 మంది దుర్మరణం

    April 16, 2019 / 02:05 AM IST

    చైనాలోని షాన్దేంగ్‌ ప్రావిన్స్‌లోని జినాన్‌ సిటీలో ఫార్మా ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘనటలో 10 మంది మృతి చెందారు. మరో 12 మందికి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు.  చైనాలోని ఫ్యాక్టర�

10TV Telugu News