Home » Dead
shamirpet boy death case: హైదరాబాద్ శామీర్పేటలో బాలుడు అదియాన్ మృతికేసు మరో మలుపు తీసుకుంది. అదియాన్ అదృశ్యం కాలేదని తేల్చారు పోలీసులు. మిస్సింగ్, కిడ్నాప్ అంటూ హంగామా చేసిన యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో అదియాన్ మృతదేహా
Missing boy: హైదరాబాద్ శామీర్పేటలో బాలుడు అదియాన్ మృతికేసు మరో మలుపు తీసుకుంది. అదియాన్ అదృశ్యం కాలేదని తేల్చారు పోలీసులు. ప్రమాదవశాత్తు చనిపోయాడని నిర్ధారించారు. మిస్సింగ్, కిడ్నాప్ అంటూ హంగామా చేసిన యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఔటర్�
Guntur district : గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా అద్దంకి వెళుతున్నకారు….రొంపిచర్ల మండలం తంగెడమల్లి మేజర్ కాలువలోకి గురువారం అర్ధరాత్రి దూసుకు వెళ్లింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు మరణించారు. జగిత�
floods in hyderabad : హైదరాబాద్ లోల వరద బీభత్సం సృష్టించింది. ప్రాణనష్టం కూడా భారీ సంఖ్యలోనే ఉంది. 24 గంటల్లో 30మందికి పైగా వర్షం మింగేసింది. పల్లె చెరువులో ఆరుగురి మృతదేహాలు గుర్తించగా.. మరో 9 మంది గల్లంతయ్యారు.. ఎస్ఆర్ నగరలో ఇద్దరు మృతి చెందగా.. దిల�
తెలంగాణలో కరోనా వైరస్ రెండోసారి కూడా దాడి చేస్తోంది. ఇప్పటికే కొంతమంది వైద్యులకు కరోనా రెండోసారి దాడి చేసినట్టు వైద్య వర్గాలు చెబుతున్నాయి. అయితే రెండోసారి ఎటాక్ అయిన వారిలో చాలా మైల్డ్ సిమిటమ్స్ ఉండడంతో ఎలాంటి ప్రమాదం లేదని వైద్యాధి�
అమెరికాలో పోలీసుల దుశ్చర్యకు మరో నల్లజాతీయుడు బలైపోయాడు. కనీస మానవత్వం కూడా చచ్చిపోయిన తెల్లపోలీసులు దారుణంగా మరో నల్లజాతీయుడ్ని పొట్టనపెట్టుకున్నారు. ఇటీవల నల్లజాతి యువకుడు జార్జి ఫ్లాయిడ్ను పోలీసులు మెడపై తొక్కి చంపడంపై ప్రపంచవ్యాప
క్షణికావేశంలో దారుణాలకు తెగబడుతున్నారు. సొంతవాళ్లనే మట్టుబెడుతున్నారు. సీనియర్ రైల్వే మంత్రిత్వ శాఖలో పని చేస్తున్న అధికారి మైనర్ కూతురు గన్ తో తల్లిని, అన్నయ్యను కాల్చేయడం కలకలం రేపింది. లక్నోలోని గౌతంపల్లి పీఎస్ పరిధిలో శనివారం మధ్యాహ�
భారత భూబాగంలోకి చొచ్చుకొని వచ్చి..కవ్వింపు చర్యలకు పాల్పడి..20 మంది భారతీయ సైనికులను పొట్టన పెట్టుకున్న చైనా..కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 2020, జూన్ 15వ తేదీన తూర్పు లడఖ్ లోని గల్వాన్ లోయ వద్ద భారత్ – చైనా సైనికుల మధ్య జర�
ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్-ఉన్ కోమాలో ఉన్నట్లు, అతని సోదరి కిమ్ యో-జోంగ్ దేశ పగ్గాలు చేపట్టడానికి సిద్దమైనట్లు కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే, కిమ్ జోంగ్-ఉన్ చనిపోయాడని ఉత్తరకొరియా వ్యవహారాలు బాగా తెలిసిన ఒక �
కూతురు కనిపించడం లేదని మిస్సింగ్ కేసు పెట్టిన తల్లికి షాక్ తగిలినట్లైంది. బాయ్ ఫ్రెండ్ ను కలవడానికి టెక్సాస్ నుంచి మెక్సికన్ బోర్డర్ సిటీలోని మాటమారోస్ కు వెళ్లిన లిజబెత్ ఫ్లోర్స్(23) అనే యువతి విగత జీవిగా కనిపించింది. ఆ డెడ్ బాడీని చూస్తుంట�