Home » Death Toll
కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ప్రళయ తాండవం చేస్తుంది. బ్రెజిల్లో లేటెస్ట్గా 841 మంది చనిపోయిన తరువాత, మొత్తం మరణాల సంఖ్య లక్ష దాటింది. అదే సమయంలో, భారత్ మరియు అమెరికాలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. అంతకుముందు రోజు ప్రపంచవ్యాప్తంగా 2.61 లక్షల కొ�
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఇవాళ కరోనా వైరస్ వల్ల తీవ్రమైన ఆందోళనలో ఉన్నాయి. ఈ క్రమంలోనే కరోనా సోకిన వారి సంఖ్య 1.84 కోట్లు దాటింది. భారత్, అమెరికా మరియు బ్రెజిల్లో కరోనా కేసుల సంఖ్య మరియు మరణాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో 1.99 లక్షల కొ
దేశంలో కరోనా వేగం ఆపే మార్గం కనిపించట్లేదు. ఇవాళ(3 ఆగస్ట్ 2020) దేశంలో కరోనా కేసులు 18 లక్షల 3 వేల 695కు చేరుకోగా.. ప్రస్తుతం 5 లక్షల 67 వేల 730 యాక్టివ్ కేసులు దేశంలో ఉన్నాయి. మొత్తం 11 లక్షల 86 వేల 203 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రమాదకరమైన వైరస్ కారణంగా ఇప్�
విశాఖ హిందుస్తాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో ప్రమాదం జరిగింది. భారీ క్రేన్ విరిగిపడి 11 మంది మృతి చెందారు. షిప్ యార్డ్ సిబ్బంది క్రేన్ ను తనిఖీ చేస్తుండగా ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో క్రేన్ కింద చిక్కుకొని 10 మంది ప్రాణాలు కోల్పొయారు. 8 మందికి త�
కరోనా వైరస్ ఊహించనదాని కంటే చాలా ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా ప్రమాదంగా మారిపోయింది. గత 24 గంటల్లో ప్రపంచంలో 2.12 లక్షల కొత్త కేసులు నమోదవగా ఇదే సమయంలో 3,989 మంది చనిపోయారు. కరోనా డేటాను పర్యవేక్షిస్తున్న వరల్డ్మీటర్ వెబ్సైట్ ప్రకారం, ప్రపంచవ్యాప�
భారత దేశంలో కరోనా సోకిన గ్రాఫ్ వేగంగా పెరుగుతోంది. రెండు రోజుల పాటు మరణించిన కేసులో భారత్ అమెరికాను దాటిపోయింది. గత 24 గంటల్లో దేశంలో 587 మంది చనిపోగా, అమెరికాలో 537 మంది మరణించారు. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 37,418 కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్త�
దేశంలో కరోనా రోగుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండగా 10 లక్షలకు పైగా కరోనా కేసులు దేశంలో నమోదయ్యాయి. గత 24 గంటల్లో అత్యధికంగా 34,956 కొత్త కేసులు నమోదవగా.. అదే సమయంలో 687మంది చనిపోయారు. దేశంలో మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య 10,03,832 కు చేరుకుంది. అందులో 3,42,473 క్ర
ఇటీవల నమోదైన 25వేల ఫ్రెష్ కేసులు, 600 మృతులతో కలిపి మరో రికార్డు నెలకొల్పింది కరోనా వైరస్. దేశవ్యాప్తంగా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ లెక్కల ప్రకారం.. మరిన్ని కరోనా కేసులు, మృతులు నమోదయ్యాయి. హెల్త్ మినిస్ట్రీ సమాచారం ప్రకారం.. COVID-
యునైటెడ్ స్టేట్స్లో కరోనావైరస్ బారిన పడిన వారి సంఖ్య ఒక మిలియన్ దాటింది. మరణాలు దాదాపు 59,000 వరకు పెరిగాయి. అయినప్పటికీ కొన్ని రాష్ట్రాలు, దేశాలు కరోనా కేసులు, మరణాల మధ్యనే తమ ఆర్థిక వ్యవస్థలను తిరిగి తెరిచే ప్రక్రియను ప్రారంభించాయి. ‘బాధితుల
ప్రస్తుతం ప్రపంచదేశాలన్నింటినీ వణికిస్తున్న కరోనా మహమ్మారి తొలిసారిగా గతేడాది డిసెంబర్ లో చైనాలోని వూహాన్ సిటీలో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే వైరస్ మొదటగా వెలుగులోకి వచ్చిన వూహాన్ లో కొత్త కేసులు,మరణాలు లేవంటూ నిన్న మొన్నటివ