Death Toll

    మహారాష్ట్రలో కరోనా విజృంభణ…ముంబైలో 40ఏళ్ల మహిళ మృతి

    March 29, 2020 / 10:54 AM IST

    భారత్ లో కరోనా వైరస్(COVID-19) కలవరం పెరుగుతోంది. మహారాష్ట్రలో ఇవాళ(మార్చి-29, 2020) కరోనా సోకిన 40ఏళ్ల మహిళ మరణించింది. భారత దేశంలో ఇవాళ ఉదయం నుంచి ఇది మూడవ కరోనా మరణం. తీవ్రమైన శ్వాసకోస ఇబ్బందులతో శనివారం ముంబైలోని MCGM హాస్పిటల్ లో చేరిన ఆమె ఆదివారం కన్ను�

    కరోనా పంజా.. 2లక్షల 75వేల కేసులు, 11వేల 385మంది మృతులు

    March 21, 2020 / 02:30 AM IST

    ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం చూపిస్తోంది. రోజురోజుకి పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్యా పెరుగుతోంది. వ్యాక్సిన్ లేని ప్రాణాంతకమైన కరోనా

    కరోనా భయం…70వేల మంది ఖైదీలను విడుదల చేసిన ఇరాన్

    March 9, 2020 / 12:49 PM IST

    ఇరాన్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇరాన్ లో కరోనా కారణంగా ఇప్పటివరకు 237మంది ప్రాణాలు కోల్పోయారు. 7వేల640మంది కరోనా సోకి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. వైరస్ మొదట వెలుగులోకి వచ్చిన తర్వాత ఈ వైరస్ కారణంగా ప్రాణాల

    కరోనా సోకి ఇటలీలో 5గురు మృతి…దేశవ్యాప్తంగా నిషేదాజ్ణలు

    February 24, 2020 / 03:38 PM IST

    యూరప్ లో కూడా కరోనా(కోవిడ్-19) విజృంభన కొనసాగుతోంది. కరోనా వైరస్ దెబ్బకి ఇటలీ ప్రజలు భయపడుతున్నారు. ఇటలీలో కరోనా వైరస్ సోకి ఇప్పటివరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం(ఫిబ్రవరి-24,2020) 5వ కరోనా మరణం సంభవించినట్లు అధికారులు తెలిపారు. 5వ మృతుడ

    కరోనా వైరస్ చైనా సరిహద్ధులను దాటింది. హాంకాంగ్ లో ఓ వ్యక్తిని బలితీసుకొంది

    February 4, 2020 / 07:19 AM IST

    కరోనా వైరస్ సోకి హాంకాంగ్ లో ఒక వ్యక్తి మరణించాడు. చైనా లోని వూహాన్ నగరంలో మొదలైన వైరస్ ఇప్పుడు ప్రపంచంలోని 25 దేశాలను గజగజలాడిస్తోంది. వైరస్ సోకి చైనా బయట జరిగిన రెండవ మరణంగా దీన్ని ధృవీకరిస్తున్నారు. ఇటీవల ఫిలిప్పీన్ లో44 ఏళ్ల వ్యక్తి కరో

    భోజనాలు చేయడం కోసం లైఫ్ జాకెట్ల తొలగింపు : పెరిగిన మృతుల సంఖ్య

    September 15, 2019 / 02:20 PM IST

    తూర్పుగోదావరి జిల్లాలో విహారయాత్రలో విషాదం చోటు చేసుకుంది. గోదావరి నదిలో పర్యాటక బోటు ప్రమాదం జరిగింది. ఈఘటనలో 12 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. దాదాపు 40 మంది గల్లంతైనట్లు నిర్ధారించారు. బోటులో మొత్తం 71 మంది ఉన్నట్లు తెలుస్తోంది. పర్యాటకు�

    లంకలో నరమేథం : 359కి చేరిన మృతులు

    April 24, 2019 / 07:36 AM IST

    శ్రీలంక రాజధాని కొలంబోలో వరుస బాంబు పేలుళ్ల ఘటనలో చనిపోయినవారి సంఖ్య 359కి చేరింది.500ల మందికి పైగా తీవ్రంగా గాయపడి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. బాంబు పేలుళ్లకు సంబంధించి ఇప్పటివరకు 58మందిని శ్రీలంక పోలీసులు అరెస్ట్ చేశారు. Also Read : మాట�

    పుల్వామా దాడి .. 49కి చేరిన‌ మృతుల సంఖ్య

    February 15, 2019 / 06:59 AM IST

    జ‌మ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా జిల్లాలో గురువారం(ఫిబ్ర‌వ‌రి-14,2019) పాక్ కి చెందిన ఉగ్ర‌సంస్థ జైషే మ‌హ‌మ‌ద్ జ‌రిపిన ఎల్ఈడీ బ్లాస్ట్ లో ప్రాణాలు కోల్పోయిన సీఆర్పీఎఫ్ జ‌వాన్ల సంఖ్య 49కి చేరింది.బ్లాస్ట్ లో తీవ్రంగా గాయ‌ప‌డిన‌ జ‌వాన్ల‌లో �

10TV Telugu News