Delay

    దేవుడా : పెళ్లి చేయడం లేదని సాఫ్ట్ ఇంజినీర్ ఆత్మహత్య

    February 12, 2020 / 04:03 PM IST

    హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. తల్లిదండ్రులు పెళ్లి చేయడం లేదని మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నడు. ఉప్పల్‌లో ఈ ఘటన జరిగింది. మృతుడి

    నిర్భయ దోషులు దేశం సహనాన్ని పరీక్షిస్తున్నారు..హైకోర్టులో కేంద్రం

    February 2, 2020 / 02:15 PM IST

    నిర్భయ కేసులో కేంద్రం పిటిషన్ పై ఇవాళ(ఫిబ్రవరి-2,2020)ఢిల్లీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. నలుగురు దోషులకు ఉరిశిక్ష విధింపుపై స్టే విధిస్తూ శుక్రవారం ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ పై సుదీర్ఘ వాదనలు విన్న �

    నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలులో జాప్యం : ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కేంద్రం

    February 2, 2020 / 08:41 AM IST

    నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్ష అమలులో జరుగుతున్న జాప్యంపై కేంద్రం ప్రభుత్వం స్పందించింది. దోషులకు ఉరిశిక్ష నిలుపుదల చేస్తూ పటియాల కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ కేంద్రం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. దోషులు చట్టంలోని లొసుగులను

    గంటన్నర ఆలస్యంగా వచ్చిన రైలు: ప్రయాణికులకు IRCTC నష్టపరిహారం

    January 23, 2020 / 07:22 AM IST

    దేశంలోనే రెండవ ప్రైవేట్ తేజాస్ రైలును భారత రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్(IRCTC) అహ్మదాబాద్-ముంబైల మధ్య నడుపుతోంది. తేజాస్ రైలు బుధవారం(జనవరి 22,2020) న గంటకు పైగా ఆలస్యం కావటంతో ప్రయాణికులకు రూ. 63 వేల నష్టపరిహారం చెల్లించినట్లు భారత రైల్�

    రోడ్ షోలో ఆలస్యం…నామినేషన్ వేయలేకపోయిన కేజ్రీవాల్

    January 20, 2020 / 04:35 PM IST

    ఆప్ అధినేత,ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ తన నామినేషన్ దాఖలు చేయలేకపోయారు. సోమవారం నామినేషన్ దాఖలు చేయాలని ముందు నిర్ణయించిన కేజ్రీవాల్ 3గంటలలోపు ఎలక్షన్ కమిషనర్ కార్యాలయానికి చేరుకోవాల్సి ఉంది. అయితే రోడ్ షో కారణంగా ఆయన సకాలంలో ఎలక్�

    మహా రాజకీయం : గవర్నర్ ను కలిసిన బీజేపీ

    November 7, 2019 / 12:34 PM IST

    మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు అంశం రసవత్తరంగా మారింది. ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారనేది హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ-శివసేన పంతానికి పోతుండటంతో.. ప్రభుత్వ

    క్రైమ్ డేటా విడుదల…తెలంగాణలో తగ్గిన నేరాలు

    October 22, 2019 / 11:55 AM IST

    ఎట్టకేలకు 2017 ఏడాదికి క్రైమ్ డేటాను నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(NCRB) విడుదల చేసింది. ఏడాది ఆలస్యంగా NCRB ఈ డేటాను విడుదల చేసింది. అయితే మూకదాడులు,ఖాప్ పంచాయితీలు ఆదేశించిన హత్యలు,ప్రభావిత వ్యక్తులు పాల్పడిన హత్యల వివరాలను సేకరించినప్పటికీ రి�

    దేశంలో మొదటి సారి : రైలు ఆలస్యానికి పరిహారం

    October 21, 2019 / 03:57 AM IST

    ఇచ్చిన మాట ప్రకారం IRCTC రైలు ఆలస్యం అయినందుకు ప్రయాణికులకు నష్ట పరిహారం చెల్లిస్తోంది. దేశంలో ప్రారంభమైన తొలి ప్రయివేటు రైలు తేజస్ ఎక్స్ ప్రెస్ ప్రారంభమైనప్పడు… ఒక వేళ ఏదైనా కారణంతో రైలు ఆలస్యం అయితే అందుకు పరిహారం చెల్లిస్తామని ఐఆర్‌సీటీ�

    ఏదీ ప్రజా దర్బార్ ?

    September 20, 2019 / 01:16 AM IST

    సంక్షేమ పథకాల అమలులో తండ్రి బాటలో నడుస్తున్నారు ఏపీ సీఎం జగన్. ప్రజా సమస్యల పరిష్కారంలోనూ రాజశేఖర రెడ్డి మార్గంలో పయనించాలని భావించారు. జనం సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించాలని నిర్ణయించారు. అందుకోసం ప్రజాదర్బార్ నిర్వహించాలని భావి

    ఏపీ ఉపాధిహామీ పథకం నిధుల విడుదలలో జాప్యం

    May 15, 2019 / 02:23 PM IST

    కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీలో గ్రామీణ ఉపాధిహామీ పథకం నిధుల విడుదలకు పట్టిన గ్రహణం ఇప్పుడే విడిపోయే పరిస్థితి కనబడటం లేదు. అప్పులు తెచ్చి సమస్య పరిష్కారం చేయాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. ఉపాధిహామీ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండ�

10TV Telugu News