Home » Delhi Liquor Policy Case
రూ.45 కోట్లు హవాలా రూపంలో గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్చు చేయడానికి తరలించారని చెప్పారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలులో జ్యూడీషియల్ కస్టడీలో ఉన్నారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో మార్చి 15న కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆమె జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైలులో ఉన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ కస్టడీ ముగియడంతో అధికారులు ఎమ్మెల్సీ కవితను సోమవారం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు.
ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఎమ్మెల్సీ కవితకు ఈనెల 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
సీబీఐ దర్యాఫ్తుకు సహకరించకపోవడంతో కవితను కస్టడీలోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
జైల్లోకి ల్యాప్ టాప్, స్టేషనరీ తీసుకెళ్లేందుకు రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఇబ్బందులు తప్పడం లేదు. కవితకు అన్ని సౌకర్యాలు కల్పించాలని కోర్టు ఆదేశాలు ఉన్నా..
ఢిల్లీ హైకోర్టులో సీఎం కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించింది. కేజ్రీవాల్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని ...
బీజేపీ సర్కారు చర్యలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా పరిణమిస్తున్నాయని, దీన్ని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తోందని చెప్పారు.