-
Home » Delhi-NCR
Delhi-NCR
భూకంపం వచ్చి జనం భయంతో వణుకుతుంటే... వీళ్ల కామెడీ చూడండి..
ఎక్స్లో చాలా మంది ఇటువంటి ట్రెండుకు తగ్గ ఫొటోలు పెడుతూ సెటైర్లు వేసుకున్నారు.
నేపాల్ కేంద్రంగా భారీ భూకంపం.. భారత్లోనూ కంపించిన భూమి
నేపాల్ - టిబెట్ సరిహద్దుల్లో ఇవాళ ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్ర 7.1 గా నమోదైంది.
ఢిల్లీ-ఎన్సీఆర్లో 69శాతం కుటుంబాలకు కాలుష్య సంబంధిత వ్యాధులు.. సర్వేలో వెల్లడి!
Delhi-NCR Air Pollution : ఇటీవలి సర్వేలో ఢిల్లీ గాలి నాణ్యతలో ఆందోళనకరమైన పరిస్థితిని సూచిస్తుంది. 69శాతం కుటుంబాలు వాయు కాలుష్యంతో ఆరోగ్య సమస్యలను నివేదించాయి.
ఢిల్లీలో 70శాతం మంది పిల్లలు నెబ్యులైజర్లను వాడుతున్నారు : గౌతమ్ గంభీర్
కేజ్రీవాల్ వైఖరి వల్లే ఢిల్లీలో పిల్లలు బాధపడుతున్నారని ఆరోపించారు. పిల్లల ఆరోగ్య పరిస్థితిపై తాను బుధవారం ఒక వైద్యుడితో మాట్లాడానని చెప్పారు.
వాయు కాలుష్యం అరికట్టడానికి ఆనంద్ మహీంద్ర ఇచ్చిన సూపర్ ఐడియా
ఢిల్లీని వాయు కాలుష్యం దట్టగా కమ్మేయడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిని అరికట్టడానికి ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఇచ్చిన సలహా వైరల్ అవుతోంది.
Delhi-NCR : ఢిల్లీని కుదిపేసిన భూకంపం..ఊగిన ఫ్యాన్లు, పగిలిన భవనాల కిటికీల అద్దాలు
దేశ రాజధాని నగరమైన ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతాల్లో శుక్రవారం అర్దరాత్రి వచ్చిన భూ ప్రకంపనలతో జనం తీవ్ర భయాందోళనలు చెందారు. ఉత్తర భారతదేశంలో సంభవించిన భూప్రకంపనలు పలు ప్రాంతాలను కుదిపేశాయి....
Earthquake in Delhi: దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన ప్రజలు
Earthquake in Delhi NCR: ఢిల్లీ-ఎన్సీఆర్ సహా ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం బలమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.2గా నమోదైనట్లు జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం వెల్లడించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గుర�
Bengaluru : ఆ స్టాండప్ కమెడియన్ షో క్యాన్సిల్ అయినందుకు సారీ చెప్పాడు.. కారణం ఏంటంటే?
ఇండియాలో ఇటీవల కొన్ని షోలు అనూహ్యంగా క్యాన్సిల్ అవుతున్నాయి. తలపతి విజయ్ 'లియో' ఆడియో లాంచ్ క్యాన్సిల్ అయ్యింది. బెంగళూరులో వరుసగా జరగాల్సిన ట్రెవర్ నోహ్ షోలు రద్దయ్యాయి. అందుకు కారణం ఏంటి?
Delhi : హైవేపై బైక్ మీద వెళ్తూ ఓ జంట కౌగిలింతలు, ముద్దులు.. తిట్టిపోస్తున్న నెటిజన్లు
ఢిల్లీ ఏదో రకంగా వార్తల్లో ఉంటోంది. ఇటు మెట్రోలో యువతీ యువకులు వైరల్ వీడియోలతో హంగామా చేస్తుంటే .. మరోవైపు బైక్ మీద ఓ జంట ముద్దు పెట్టుకుంటూ అభ్యంతరకరంగా ప్రవర్తించిన ఘటన వైరల్ అవుతోంది.
Rising Temperatures : దేశంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఢిల్లీ ఎన్సీఆర్ లో హీట్ వేవ్ హెచ్చరిక
ఢిల్లీలో ఉదయం 7 గంటలకే 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. సోమవారం అత్యధికంగా 43 డిగ్రీలు, అత్యల్పంగా 26 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయని ఐఎండీ అంచనా వేసింది.