Home » Demand
అదానీ గ్రూప్ షేర్ల పతనం స్టాక్ మార్కెట్ లోనే కాదు పార్లమెంట్ లో కూడా హీట్ పుట్టిస్తోంది. ఆదానీ సెగలు పార్లమెంట్ ను తాకాయి. అదానీ కంపెనీలపై హిండెన్ బర్గ్ నివేదికపై చర్చ జరపాలని కాంగ్రెస్ వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చింది.అలాగే అదానీ గ్రూప్
పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కీలక నేత రాహుల్ గాంధీ సహా సీనియర్ నేతలంతా దిగ్విజయ్ వ్యాఖ్యలకు పూర్తి వ్యతిరేకంగా మాట్లాడారు. సైనికులను తాము ప్రశ్నించబోమని, వారిపై తమకు పూర్తి విశ్వాసం ఉందని అన్నారు. 2016లో జమ్మూ కశ్మీర్లోని ఉరిలోని 12 �
గాంధీభవన్ లో జరిగిన పీసీసీ సమావేశంలో కొండాసురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని పార్టీనుంచి సస్పెండ్ చేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
వివాదాస్పద బెళగావి ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలంటూ మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సోమవారం డిమాండ్ చేశారు. ఈ వివాదంపై ఇప్పటికే చొరవ తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. కేంద్ర పాలిత ప్రాంతంగా గుర్తిస్తేనే వివాదం చల్లబడుతుందని ఉద్�
వీటిని అధిగమించి సినిమాను ఎలా విడుదల చేయాలని చిత్ర బృందం తలలు పట్టుకుంటే తాజాగా మరో వివాదం సినిమాను కలవరానికి గురి చేస్తోంది. తాజాగా ముస్లిం సంఘాలు సైతం ఈ సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమ మనోభావాలు దెబ్బతిన్నాయని, ఈ సినిమా విడుదలను
ఆమె మాట్లాడుతూ ‘‘బెంగాల్ చాలా ప్రత్యేకమైన ప్రాంతం. మానవత్వంలోనైనా, పోరాటంలోనైనా ముందుంటుంది. భిన్నత్వంలో ఏకత్వంతో కలిసి పోవడంలోనైనా, విధ్వేష శక్తులతో పోరాడటంలోనైనా బెంగాలీలు ముందుంటారు. బెంగాల్ ఎవరికీ తలవంచదు. ఎవరినీ భిక్ష అడగదు. ఎప్పుడూ
వారం క్రితం ఇదే పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. పోలీసులకు, బీఎన్పీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘర్షణలో ఒక వ్యక్తి మరణించాడు. అనంతరం బీఎన్పీ జనరల్ సెక్రెటరీ మిర్జా ఫఖ్రుల్ సహా 1,000 మందిపై పోలీసులు కేసులు నమో�
ఆయా గ్రామాల్లో అభివృద్ధి పూర్తిగా పడకేసిందట. రోడ్లు లేవు, పాఠశాలలు సరిగా లేవు, వైద్య సదుపాయం ఊసే లేదు. దీంతో తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, వేరే రాష్ట్రంలో అయినా కలిపేస్తే తమ గ్రామాల్లో ఏమైనా మార్పులు రావొచ్చని ఆయా గ్రామస్తులు అంటున్నా
ఈ తతంగాన్ని నిందితుల్లో ఒక వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. దీని ఆధారంగా పోలీసులు ఫిర్యాదు తీసుకుని విచారణ చేపట్టారు. బాధితుడిని ఐదు గంటల పాటు విపరీతంగా కొట్టారని, ఒక వ్�
తెలంగాణ గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ నేత నారాయణ స్పందించారు. గవర్నర్ లక్ష్మణ రేఖను దాటారని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వ కార్పొరేట్ విధానాలను గవర్నర్ ఎందుకు వ్యతిరేకించడం లేదన్నారు.