Home » Demand
తిరుమలలో యూపీ నటి అర్చన గౌతమ్ హల్చల్ చేశారు. టీటీడీ అధికారుల తీరుపై అర్చన గౌతమ్ ఫైర్ అయ్యారు. తాను తెచ్చిన సిఫార్సు లెటర్కు.. వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించాలని అర్చన కోరారు. అయితే.. 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు జారీ చేస్తామని సిబ్బం�
ముంబైకి ఉగ్రవాదుల బెదిరింపులు పెరిగిపోతున్నాయి. గతంలో ప్రముఖ సంస్థలు, వ్యక్తులకు బెదిరింపు కాల్స్ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ముంబైలోని ఓ ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్ కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఫైవ్ స్టార్ హోటల్ లో నాలుగు చోట్ల బాంబుల
నితీష్ ఏంటనేది ఈరోజుతో మరింత స్పష్టమైపోయింది. ఆయనకు ఈరోజు విశ్వసనీయత అనేదే మిగలకుండా పోయింది. రాష్ట్రాన్ని వెనక్కి నెట్టడమే కాకుండా తాను కూడా వెనక్కి వెళ్లిపోయారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మేం డిమాండ్ చ�
కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సవాల్ చేశారు. దమ్ముంటే పార్టీ మారిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని అన్నారు.
వెనుకబడిన తరగతుల కోసం కుల ఆధారిత జనాభా గణనను కేంద్రం చేపట్టకపోవడంతో సమ్మెకు పిలుపు ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని BAMCEF డిమాండ్ చేస్తోంది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయ్. అందులో తొమ్మిదింటిపై రాజకీయ పార్టీలకు ఓ క్లారిటీ ఉంది. మిగిలిన ఆ ఒక్కటే.. జిల్లాలో హాట్ సీట్గా మారింది. అదే.. కొత్తగూడెం. టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకత్వానికి.. ఇదొక్కటే కొరకరాని కొయ్యగా మారి
నిన్న మంచిర్యాలలో ఉత్తర ప్రదేశ్కు చెందిన వలస కూలీ మోతిషా వడదెబ్బతో మృతి చెందాడు. స్వగ్రామానికి తీసుకెళ్లి కుటుంబ సభ్యులకు కడసారి చూపును దక్కిందామనుకున్న అతని బంధువులకు అంబులెన్స్ డ్రైవర్లు చెప్పిన మాటలు షాక్ ఇచ్చాయి.
కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కోరారు. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అయినా బీసీలు ఇంకా వెనుకబడే ఉన్నారని వాపోయారు.
రెండు రోజులకు ముందు సభలో విజిల్స్ వేశారు.. ఆ తర్వాత సభలోకి చిడతలు తెచ్చారు. ఇవాళ ఏకంగా తాళిబొట్లతో నిరసనకు దిగారు.
పీఆర్సీ కమిషన్ రిపోర్టు ఇచ్చి తీరాల్సిందేనని అన్నారు. పీఆర్సీ నివేదిక పొందడం తమ హక్కు అని పేర్కొన్నారు. ఇవాళ్టి భేటీలో కూడా ఇదే తీర్మానించామని పేర్కొన్నారు.