Home » DGP
జమ్మూకశ్మీర్లో దారుణం
అమరావతి రైతుల పాదయాత్ర విషయంలో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పాదయాత్రకు అనుమతిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 12 నుంచి అమరావతి రైతుల మహాపాదయాత్ర ప్రారంభం కానుంది.
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి టోల్ గేట్ వద్ద అక్రమంగా అంబులెన్స్ లో తరలిస్తున్న ఆవులు సజీవ దహనం అయిన ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు.
హైదరాబాద్ లోని భోలక్పూర్ కార్పోరేటర్ వ్యవహారంలో పోలీసుల తీరుపై ఘోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ ట్వీట్ చేస్తేనే పోలీసులు కేసు బుక్ చేస్తారా అంటూ
టీఆర్ఎస్ నేతలు తమపై దాడి చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని ఆరోపించారు. ఎమ్మెల్యేకు ఉండే ప్రోటోకాల్ ను కూడా లోకల్ పోలీసులు..(Raghunandan Complaints To DGP)
గుడివాడలో క్యాసినో వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారగా.. మంత్రి కొడాలి నానికి తెలుగుదేశం పార్టీ నాయకులకు మధ్య మాటల యుద్ధం సాగుతోంది.
వంగవీటి రాధాకు ఏం జరిగినా ఏపీ ప్రభుత్వానిదే బాధ్యతయని అన్నారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు.
డీజీపీ, సీఎం కలిసే దాడి చేయించారు : చంద్రబాబు
తెలంగాణలో లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు పోలీసులు. అనవసరంగా రోడ్లమీదకు వస్తే కేసులు నమోదు చేస్తున్నారు. మాస్క్ ధరించని వారికి జరిమానా విధిస్తున్నారు.
తెలంగాణలో కరోనా వైరస్ నివారణ చర్యలపై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం అడిగిన పలు ప్రశ్నలకు అధికారులు వివరణ ఇచ్చారు.