Home » DGP
ఆంధ్రప్రదేశ్ నుంచి పొరుగు రాష్ట్రాలకు వెళ్లే వారు ఆయా రాష్ట్రాల్లో ఈ పాస్ నిబంధనల్ని ముందుగానే గమనించి ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని ఏపీ డీజీపీ కార్యాలయం సూచించింది. అనుమతి లేకుండా ఇతర రాష్ట్రాలకు ప్రయాణిస్తున్న వారు సరిహద్దుల్లోని చ�
visakha man Arrest has been booked marrying 8 women : విశాఖపట్నంలో నిత్య పెళ్లికొడుకు అరుణ్ కుమార్ ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఎనిమిది పెళ్లిళ్లు చేసుకుని వ్యభిచారం చేయాలంటూ తుపాకీ..కత్తులతో హింసిస్తూ వేధిస్తున్న నిత్య పెళ్లికొడుకు అరుణ్ కుమార్ అరాచకాలకు పోలీ�
FIR against Tamil Nadu DGP: డీజీపీ రాజేశ్ దాస్, ఎస్పీ డీ కణ్ణన్ అనే వ్యక్తులపై ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఓ మహిళా ఐపీఎస్ ఆఫీసర్ తనపై లైంగిక దాడి జరిగిందంటూ లిఖిత పూర్వకంగా అధికారిక కంప్లైంట్ చేశారు. ఈ క్రమంలో స్పెషల్ డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) రాజేశ్ ద
corruption మహారాష్ట్ర డీజీపీ హేమంత్ నాగ్రలే కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు రోజుల నాగ్ పూర్ పర్యటనలో ఉన్న డీజీపీ రాష్ట్ర పోలీస్ శాఖలో ఖాళీలు,ఇతర ఇష్యూలపై గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ ప్రశ్నకు సమాధానంగా.. అవినీతి అనేది మన వ్యవస్థ
Disc Award for Kashibugga SI shirisha : శ్రీకాకుళంలో అనాధ శవానికి అంత్యక్రియలు నిర్వహించిన కాశిబుగ్గ ఎస్ఐ శిరీషకు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ డిస్క్ అవార్డ్ అందించారు. శిరీష సేవాభావాన్ని డీజీపీ ప్రశంసించారు. ఇలాంటి సేవాభావం ఉన్న వ్యక్తులు తమ డిపార్ట్మెంట్లో �
నగరంలో భారీ వర్షాల నేపథ్యంలో పోలీసు శాఖను డీజీపీ మహేందర్ రెడ్డి అప్రమత్తం చేశారు. ప్రాణనష్టం జరగకుండా చూడాలని పోలీసు అధికారులకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. అందరు అధికారులు సమన్వయంతో పనిచేయాలని మహేందర్ రెడ్డి కోరారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండ
బాలీవుడ్ నటుడు సుశాంత్సింగ్ రాజ్పుత్ మృతి కేసులో బీహార్ ముఖ్యమంత్రిని విమర్శించినందుకు గాను రియా చక్రవర్తిపై మండి పడటమే కాక.. ఆమెకు ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి లేదంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన బీహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే స్వ
సమాజంలో మహిళలకు అన్యాయం జరిగితే పోలీసు స్టేషన్ కు వెళ్లి కంప్లయింట్ ఇస్తాం. కానీ పోలీస్ స్టేషన్ హెడ్ అయిన సబ్ ఇన్సెక్టర్ నే మోసం చేస్తే ఆమె డీజీపీ కి ఫిర్యాదు చేసింది. ప్రేమిస్తున్నానని చెప్పి వెంటపడి, తీరా లైంగికంగా కలిశాక పెళ్ళిమాటేత్తే �
తెలంగాణలో మావోయిస్టుల కదలికలపై పోలీసు శాఖ ఫోకస్ పెట్టింది. మావోయిస్టుల ఆచూకీ చెప్పిన వారికి పోలీసు శాఖ నజరానా ప్రకటించింది. సమాచారం ఇచ్చిన వ్యక్తికి రూ.5 నుంచి రూ.10లక్షలు బహుమతి ఇస్తామని ప్రకటించారు. మావోయిస్టు నేతలు ఆజాద్, వెంకటేశ్, భద్రు, స�
లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత కరోనా కేసులు పెరిగాయని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ అన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి వల్లే విపరీతంగా వ్యాప్తి పెరిగిందని పేర్కొన్నారు. మంగళవారం (జులై 14, 2020) ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు స్పం