Home » DGP
విశాఖలో ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ పర్యటించారు. డీజీపీ కార్యాలయానికి అనువైన భవనాలను సవాంగ్ పరిశీలించారు. విశాఖ పరిపాలనా రాజధానిగా మారుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ ఎదుర్కోవడంలో ఏపీ ఛాలెంజ్ గా తీసుకుందన్నారు. కరో
తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ పదవికి ఐపీఎస్ అధికారి వీకే సింగ్(వినోద్ కుమార్ సింగ్) రాజీనామా చేశారు.
లాక్డౌన్ వేళ ఆంధ్రప్రదేశ్ లో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు మూడు రోజుల క్రితం కూల్డ్రింక్స్ అందించిన మహిళను డీజీపీ గౌతమ్ సవాంగ్ అభినందించారు. వివరాళ్లోకి వెళితే.. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో విశాఖ-తూర్పుగోదావరి సరిహద్దులో గత కొన్ని �
మీరు, నేను ఇక్కడే చావాలె..మీ పిల్లలు ఇక్కడే చావాలె. మీరు కూడా ఆలోచించాలి..మంచి పద్ధతి కాదు..అంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పోలీసులకు చెప్పారు. 2020, జనవరి 12వ తేదీ ఆదివారం నరసరావుపేటకు బాబు వచ్చారు. గుంటూరు బై పాస్ రోడ్డులో బైక్ ర్యాలీని పోలీసులు �
రాష్ట్రంలో వందశాతం అక్షరాస్యత సాధించేందుకు సీఎం కేసీఆర్ ‘ఈచ్వన్-టీచ్వన్' కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ‘ఈచ్వన్-టీచ్వన్' కార్యక్రమంలో పోలీస్ శాఖ పాల్గొంటుందని తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.
గంజాయి, గుట్కా, నల్లమందు, హెరాయిన్, చరస్, మార్పిన్, మాదక ద్రవ్యాల అక్రమ తరలింపులు ఎవరి దృష్టికి వచ్చినా ఫిర్యాదు చేయాలని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ వాట్స్ ఏప్ నంబర్ ని ప్రకటించారు. గంజాయితో పాటు ఎటువంటి మాదక ద్రవ్యాలను తరలిస్తున్నట్లుగా ఎవరి
గోవా డీజీపీ ప్రణబ్ నందా కన్నుమూశారు. అధికారిక పని మీద ఢిల్లీలో ఉన్న నందా శనివారం(నవంబర్-16,2019) తెల్లవారుజామున నందా గుండెపోటుతో మరణించారని ఐజీ జస్పాల్ సింగ్ కన్ఫర్మ్ చేశారు. డీజీపీ నందా ఆకశ్మిక మరణం తమకు షాక్ కలిగించిందని ఐజీ జస్పాల్ సింగ్ అన�
ఏపీ సీఎం జగన్ ఇచ్చిన మాటలను ఒక్కొక్కటిగా నిలబెట్టకుంటూ వస్తున్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను భర్తీ చేస్తూ ముందుకెళుతున్నారు. హోంగార్డుల జీతాల విషయంలో సీఎం జగన్ గతంలో హామీనిచ్చారు. అందులో భాగంగా వారి జీతాలను పెంచింది ఏపీ ప్రభుత్వం.
ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ సీఎం కేసీఆర్ సీరియస్ గా ఉన్నారు. సమ్మె చట్టవిరుద్ధం అన్న సీఎం.. సమ్మె చేస్తున్న వారితో చర్చలు జరిపే ప్రసక్తే లేదన్నారు. విధుల్లోకి రానివారిని తిరిగి
భారతదేశ తొలి మహిళా మాజీ డీజీపీ కంచన్ చౌదరి భట్టాచార్య కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చౌదరి భట్టాచార్య.. ముంబయిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం (ఆగస్టు 26)రాత్రి కన్నుమూశారు. భట్టాచార్య మృతిపట్ల దేశవ్యాప్తంగా ఐపీఎస�