Home » DGP
తెలంగాణ పోలీస్ హెడ్ క్వార్టర్స్లో తెలుగు రాష్ట్రాల డీజీపీలు భేటీ అయ్యారు. 2019, ఏప్రిల్ 29వ తేదీ సోమవారం జరుగుతున్న ఈ సమావేశానికి తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి, ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్లు హాజరయ్యారు. రాష్ట్ర విభజన అనంతరం నెలకొన్న సమస్యల ప�
వైసీపీ నేత లక్ష్మీపార్వతి తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిని కలిశారు. సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా అసత్య ఆరోపణలు చేస్తున్నారని డీజీపీకి ఫిర్యాదు చేశారు.
ఏపీలో పోలింగ్ చివరి దశలో ఉండగా జరిగిన ఓ పరిణామం కలకలం రేపుతోంది. చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం స్వయంగా డీజీపీ ఆఫీస్ కు వెళ్లి ఠాగూర్ తో భేటీ అయ్యారు.
రాయ్ పూర్ : చత్తీస్ ఘడ్ పోలీసులకు వారంతపు సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సెలవు లేకుండా నిర్విరామంగా విధులు నిర్వరిస్తున్న పోలీసులకు ఉపశమనం కలిగించేందుకు వీక్లీ ఆఫ్ లు ఇస్తున్నామని ఆ రాష్ట్ర డీజీపీ డీఎం �
హైదరాబాద్: హైకోర్టు సీరియస్ అయ్యింది. కోర్టు ధిక్కరణ కేసులో తెలంగాణ అసెంబ్లీ మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణకు
పుల్వామా ద్వాడిలో అమరులైన జవాన్ల మృతదేహాలను బుడ్గామ్ లోని సీఆర్పీఎఫ్ క్యాంప్ కి తరలించారు. అమర జవాన్లకు కేంద్రహోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, జమ్మూకాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్, ఆర్మీ ఉత్తరాది కమాండ్ చీఫ్ లెఫ్టినెంట్ జ
పనాజీ : ఇకపై బీచ్ లలో మద్యం తాగితే జేబుకు చిల్లు పడిపోవటం ఖాయం అంటు థమ్కీ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. బీచ్లో మద్యం తాగినా..వంటలు చేసినా..రూ.2వేలు ఫైన్ వేయాలని గోవా ప్రభుత్వం ఆదేశించింది. గోవాలో కాలుష్యాన్ని నివారించేందుకు రాష్ట్ర కేబినెట్ �
నేరాల నిరూపణలో టెక్నాలజీ కీలక పాత్ర కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చిన తెలంగాణ పోలీస్ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ తో నేరాల గుర్తింపు టీఎస్కాప్తో అనుసంధానం చేసిన పోలీస్శాఖ పోలీసుల చేతికి బ్రహ్మాస్త్రం ఎఫ్ఆర్ఎస్: డీజీపీ మహేం�
ఉత్తర్ ప్రదేశ్ లో పోలీసు బదిలీల జాబితాలో మృతి చెందిన పోలీసు అధికారి పేరు వచ్చింది.
అమరావతి : వైసీపీ అధినేత జగన్ పై కోడి కత్తి దాడి కేసు వివాదం ముదురుతోంది. జగన్ పై దాడి కేసును కేంద్ర ప్రభుత్వం ఎన్ ఐఏకు అప్పగించింది. కేసును ఎన్ ఐఏకు అప్పగించడాన్ని ఏపీ సీఎం చంద్రబాబు తప్పుబడుతున్నారు. కేంద్రంపై బాబు మండిపడుతున్నారు. ఇదే అంశ