-
Home » dharani
dharani
ఆ వివరాలన్నీ ఒకే పేజీలో ఉండేలా భూభారతి కొత్త పోర్టల్.. ధరణి పోర్టల్ను పూర్తిగా రద్దు చేస్తాం: పొంగులేటి
December 4, 2025 / 09:54 AM ISTఇప్పుడు ఉన్న 2.29 కోట్ల సర్వే నంబర్లకు విడతల వారీగా భూధార్ కార్డులను ఇస్తామని చెప్పారు.
బీఆర్ఎస్ ఓటమికి అసలు కారణం ఇదే.. బంగాళాఖాతంలో విసిరికొట్టారు- సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు..
October 19, 2025 / 09:28 PM ISTఆ ఒక్క చట్టం వల్లే బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిందన్నారు.
అసెంబ్లీ సాక్షిగా ధరణిపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు..
December 20, 2024 / 07:00 PM ISTదేశ సరిహద్దులు దాటిపోయి ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న దేశాలకు మన రాష్ట్రంలో ఉన్న సంపూర్ణమైన సమాచారం వెళ్లిపోయింది..
ప్రభుత్వం ఇచ్చే జీతం సరిపోలేదా? లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన అడిషనల్ కలెక్టర్
August 13, 2024 / 04:48 PM ISTభూపాల్ రెడ్డి ఇంట్లో నుంచి పెద్ద ఎత్తున ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
ధరణి పేరుతో పేదల భూములు గుంజుకున్నారు, వందల ఎకరాల్లో ఫార్మ్ హౌస్లు కట్టుకున్నారు- మంత్రి సీతక్క
August 2, 2024 / 05:52 PM ISTరైతుల ఆవేదన తొలగించేలా, భూములపై హక్కులు కల్పిస్తూ సమగ్ర చట్టం తీసుకొస్తాం. త్వరగా కొత్త రెవెన్యూ చట్టం తీసుకు రావాలని ప్రజలు అడుగుతున్నారు.
తెలంగాణలో కేటీఆర్, ధర్మవరంలో కేతిరెడ్డి భూకబ్జాలకు పాల్పడ్డారు- ఏపీ మంత్రి ఘాటు వ్యాఖ్యలు
July 10, 2024 / 03:40 PM ISTతెలంగాణలో కేటీఆర్ ధరణి పేరుతో భూ మాఫియాకు తెరలేపినట్లే.. ధర్మవరంలో కేతిరెడ్డి ప్రభుత్వ, ప్రైవేట్, అసైన్డ్ భూములను కబ్జా చేశారని ఆరోపించారు.
రబ్బరు చెప్పులతో వచ్చిన హరీశ్ రావుకి వేల కోట్లు ఎలా వచ్చాయ్? మంత్రి దామోదర రాజనర్సింహ
April 15, 2024 / 11:24 PM IST25ఏళ్ల కిందట బీఆర్ఎస్ నేతల పరిస్థితి ఏంటి? ఇప్పుడు వారి ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
ధరణిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష, కీలక ఆదేశాలు జారీ
December 14, 2023 / 12:33 AM ISTDharani Portal : ధరణిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష, కీలక ఆదేశాలు జారీ
ధరణి పోర్టల్ పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
December 13, 2023 / 09:26 PM ISTధరణి పోర్టల్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు.
ధరణి పోర్టల్పై సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ సమీక్ష, కీలక ఆదేశాలు జారీ
December 13, 2023 / 08:44 PM ISTధరణి పోర్టల్ పై సుదీర్ఘమైన సమీక్ష జరిగింది. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, దామోదర రాజనర్సింహతో పాటు సంబంధిత అధికారులు సమావేశానికి హాజరయ్యారు.