హైపర్ ఆది.. తెలుగు వారిలో ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరు. ఇక ఇటీవల రాజకీయంగా కూడా హైపర్ ఆది పేరు తెగ వినిపిస్తుంది. తాజాగా మరోసారి ఆది చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఢీ షో ప్రస్తుతం ఫైనల్ ఎపిసోడ్ కి వచ్చింది. త్వరలో ఫైనల్ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. గతంలో ఢీ ఫైనల్ ఎపిసోడ్స్ కి ఎన్టీఆర్, రాజమౌళి, అల్లు అర్జున్.. ఇలా పలువురు సెలబ్రిటీలు రాగా ఈ సారి మాస్ మహారాజ్ రవితేజ రాబోతున్నాడు. తాజాగా ఈ షో.....................
ఒకపక్క హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు, మరో పక్క సిరీస్ లు, మరో పక్క టీవీ షోలతో బిజీ బిజీగా ఉంది ప్రియమణి. వీటన్నిటి మధ్యలో ఇలా సోషల్ మీడియాలో ఫొటోలతో అభిమానులని అలరిస్తుంది.
'ఢీ' 14వ సీజన్ని నెక్స్ట్ వీక్ నుంచి మొదలు పెట్టనున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఇక టీం లీడర్లుగా హైపర్ ఆది, ‘బిగ్బాస్’ ఫేమ్ .....
ఈ షోలో మొదటి నుంచి ఉన్న జడ్జిలలో ప్రియమణి ఒకరు. ప్రియమణి బన్నీతో మీతో ఒక్కసారి కూడా వర్క్ చేయలేదని నాకు చాలా బాధగా ఉంది అని అంది. దీనికి బన్నీ గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. ప్రియమణి...
టెలివిజన్లో వచ్చే షోలలో జడ్జెస్ గానో, గెస్ట్ గానో వస్తూ ఉంటారు. అలా చాలా మంది హీరోలు, హీరోయిన్స్ ఇప్పటికే బుల్లితెరపై మెరిపించారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బుల్లితెరపై....
‘ఢీ’ కంటెస్టెంట్, యశ్ మాస్టర్ అసిస్టెంట్ కేవల్ కన్నుమూశాడు..