Home » dhoni
భారత ప్రధాని నరేంద్ర మోడీ తర్వాతి స్థానం టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీదేనట. 41దేశాల్లో చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. యూగోవ్ అనే సంస్థ పురుషులు, మహిళలు అనే రెండు విభాగాల్లో అత్యధికంగా ఎవరిని ఆదరిస్తున్నారోనని సర్వే నిర్వహించ
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. క్రికెట్కు రెండు నెలల పాటు విరామం తీసుకుని ఆర్మీ క్యాంపుకు ట్రైనింగ్కు వెళ్లాడు. క్యాంపు పూర్తి అయినా ఇంకా విధుల్లో చేరకపోవడంతో అభిమానుల్లో ప్రశ్న మొదలైంది. ఆడతాడా లేదా అనే సందేహాలతో పాటు రిటై�
జార్ఖండ్ రాజధాని రాంచీలో కరెంట్ కోతలపై టీమిండియా మాజీ కెప్టెన్ ధోని సతీమణి సాక్షి సింగ్ ఫైర్ అయ్యారు. కరెంట్ కోతలపై ట్విట్టర్ వేదికగా సాక్షి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రతి రోజు కరెంట్ కోతలతో రాంచీ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్న
ఇద్దరు స్టార్ బ్యాట్ మెన్స్ విరామ సమయాన్ని చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ కెప్టెన్ ధోనీలు కుటుంబసభ్యులతో సరదాగా గడుపుతున్నారు. బీచ్లో కోహ్లీ – అనుష్క, స్విమ్మింగ్ ఫూల్లో కూతురితో ధోనికి సంబంధించిన ఫొటోలు సోషల�
ప్రపంచ కప్ జట్టుకు దినేశ్ కార్తీక్ నే ఎందుకు సెలక్టర్లు ఎంపిక చేశారో కెప్టెన్ విరాట్ కోహ్లీ రివీల్ చేశాడు.
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఓటు వేశారు.ఇవాళ(మే-6,2019)జార్ఖండ్ రాజధాని రాంచీలోని జవహర్ విద్యా మందిర్ పోలింగ్ బూత్ లో కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి ధోని తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని �
ఐపీఎల్ లో భాగంగా చెన్నైతో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ విక్టరీ కొట్టింది. 6 వికెట్లతో తేడాతో విజయం సాధించింది. సీఎస్కే విధించిన 171 పరుగుల టార్గెట్ ని మరో 2 ఓవర్లు మిగిలి ఉండగానే ఛేజ్ చేసింది. 18 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 173 రన్స్ చేస�
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ భార్య సాక్షిసింగ్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఓ పోస్ట్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యుడు మోను కుమార్ తో కలిసి దిగిన ఓ ఫోటోను సాక్షి ఇన్ స్టాగ్రామ్లో పోస్�
టీమిండియా మాజీ కెప్టెన్.. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని ప్రధాని చేయాలంటున్నారు నెటిజన్లు. ఆదివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఆడిన మ్యాచ్లో కీలకమైన పరుగులు అందించడంతో పాటు 48 బంతుల్లో 84పరుగులు చేసి దాదాపు విజయానికి చే�
చెన్నై : ఐపీఎల్ 2019 సీజన్ 12 తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు రెచ్చిపోయారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాట్స్ మెన్ కు చుక్కలు చూపించారు. చెన్నై బౌలర్ల ధాటికి ఆర్సీబీ కుదేలైంది. 17.1 ఓవర్లలో 70 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆర్సీబీ జట్టులో హయ్య�