Home » dhoni
మరో వారం రోజుల్లో ఐపీఎల్-2020 సమరానికి జట్లు సిద్ధం అవుతున్నాయి. ఈసారి మ్యాచ్ సమయంలో స్టేడియం ఎడారిగా ఉంటుంది.. అభిమానుల శబ్దాలు ఈసారి వినబడవు. చాలా నియమాలు మార్చేశారు. ఈ విషయాల మధ్య ప్రతి జట్టు తనను తాను విజేతగా చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. �
కరోనా వైరస్ కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 వ సీజన్ భారతదేశంలో నిర్వహించట్లేదు. మాములుగా అయితే ఐపీఎల్ సీజన్ ఇండియాలో జరిగితే చాలా లాభాలు వస్తాయి. వాస్తవానికి అది వేల కోట్లలో ఉంటుంది. అయితే ఇప్పుడు అంతకుముందుతో పోలిస్తే.. ఈసారి కరోనా కారణంగా
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 2016 ఐపీఎల్లో ఫైనల్ చేసినప్పటికీ సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోయింది. అదే సమయంలో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యొక్క ప్రస్తుత జట్టు 2016 జట్టు కంటే సమతుల్యతతో ఉందని కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిప్రాయపడ్డాడు. రాయల�
మరో వారం పది రోజులకు మధ్యలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 వ సీజన్ మొదలు కాబోతుంది. ఈసారి ఐపీఎల్ సందడి అంతా యూఏఈలో జరుగుతుండగా.. లేటెస్ట్గా 13 వ సీజన్ గురించి పెద్ద అప్డేట్.. జట్లకు షాకింగ్ విషయం బయటకు వస్తుంది. ఐపిఎల్ పాలక మండలి బయో బబుల్లో ఆస్ట్రే�
భారత మాజీ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, మరో క్రికెటర్ సురేష్ రైనా ఆగస్టు 15వ తేదీన అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీని తరువాత, జీవితంలో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించినందుకు వీరిద్దరినీ చాలా మంది అభినందించారు. ఈ క్రమంలో �
రిటైర్ మెంట్ ఎప్పుడు ప్రకటించాలనే దానిపై భారత మాజీ కెప్టెన్ ధోని, డాషింగ్ లెప్టాండర్ బ్యాట్స్ మెన్ రైనా ప్లాన్ వేసుకున్నారంట. ఈ విషయాన్ని రైనా వెల్లడించాడు. ఆగస్టు 15వ తేదీని అంర్జాతీయ క్రికేట్ కు గుడ్ బై చెప్పాలని ముందుగానే డిసైడ్ అయ్యామని,
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ధోని శనివారం తన రిటైర్మెంట్ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇండియన్ క్రికెట్కు ధోని చేసిన సేవలను గుర్తుకు తెచ్చుకుంటూ ఆయన భవిష్యత్ బావుండాలని సోషల్ మీడియా ద్వారా అభిమానులు ఆశిస్తున్నారు. సినీ పరిశ
ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్గా ఎంఎస్ ధోని ప్రయాణం చాలా మందికి స్ఫూర్తిదాయకం. తన ప్రయాణాన్ని ప్రత్యేకంగా చరిత్ర పుస్తకాలలో లిఖించుకున్నాడు. మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాక ఆయన అభిమానులు కాస్త నిరుత్స�
మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్కు చివరి వరల్డ్ కప్ మ్యాచ్యే ఆఖరిది. న్యూజిలాండ్ తో ఆడిన సెమీ ఫైనల్ మ్యాచ్ తర్వాత మరో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడటం లేదట. 2020 ఆగష్టు 15న అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు చెబుతున్నట్లు ప్రకటించేశాడు. శని
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి భారత్లోనూ పంజా విసురుతుంది. ఈ చైన్కు బ్రేక్ వేసేందుకు ప్రముఖులంతా కదిలి వస్తున్నారు. ఎంటర్టైన్మెంట్, క్రికెట్, క్రీడా ప్రతినిధులు ఇలా లక్షల్లో విరాళాలు ఇస్తున్నారు. ప్రభుత్వం ఏప్రిల్ 14వరకూ దేశవ