Home » dhoni
ధోనీ అభిమానుల కల.. నెలల పాటు నిరీక్షణ క్రికెట్ మైదానంలో అడుగుపెట్టేందుకు మరికొద్ది రోజులు మాత్రమే ఉంది. వరల్డ్ కప్ 2019లో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్ ఓటమి తర్వాత ధోనీ ఆడింది లేదు. ఇన్నాళ్ల తర్వాత ఐపీఎల్ 2020 సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టె
ఒక్క మనిషి డిఫరెంట్ రోల్స్ అంటే ధోనీ పేరే చెప్పాలి. ఓ క్రికెటర్గా, కెప్టెన్గా, టిక్కెట్ కలెక్టర్గా, ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్గా నిజ జీవితంలో ఇన్ని పాత్రలు పోషించే ధోనీ.. మరో గెటప్లో కనిపించి ఆశ్చర్యపరిచాడు. జార్ఖండ్ లోని క్రికెట్ స్టేడి�
వందల రూమర్లు.. వేల అనుమానాలు ధోనీ మళ్లీ మ్యాచ్కు వస్తాడా అనే సందేహాలు పటాపంచలు చేస్తూ ధోనీ మళ్లీ మైదానంలో అడుగుపెట్టనున్నాడని చెన్నై సూపర్ కింగ్స్ యజమానికి శ్రీనివాసన్ తెలిపాడు. ఈ సంవత్సరమే కాదు 2021లోనూ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా ధోన�
మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనికి బీసీసీఐ ఝలక్ ఇచ్చింది. బీసీసీఐ ప్రకటించిన గ్రేడ్-ఏ లిస్టులో ధోనీ పేరు లేదు. అంతేకాదు వార్షిక కాంట్రాక్టుల జాబితాలోనూ ధోనీకి చోటు దక్కలేదు. అక్టోబర్ 2019 నుంచి సెప్టెంబర్ 2020 కాలానికి బీసీసీఐ వార్ష
వరల్డ్ కప్ 2019 న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా సెమీ ఫైనల్ మ్యాచ్లో రనౌట్ తర్వాత ధోనీ మైదానంలోకి రాలేదు. అంతర్జాతీయ క్రికెట్కు కొన్ని నెలలుగా విరామం ఇచ్చిన ధోనీ మరోసారి బరిలోకి దిగనున్నాడు. ఈ క్రమంలోనే జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ స్�
ధోనీ కెప్టెన్సీలో రెండేళ్ల నుంచి ఆడుతున్నా. వికెట్ల వెనుక నుంచే గమనిస్తూ ఉంటాడు. నన్ను చాలా సార్లు మైదానంలో తిట్టేవాడు. డెత్ ఓవర్లలో..
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ పై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఫ్యాన్స్ తీవ్రంగా ఖండిస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్ కు ధోనీ రిటైర్మెంట్ అంటూ సోషల్ మీడియాలో #Dhoniretires హ్యాగ్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. దీనిపై ధోనీ అభి�
బుధవారం(అక్టోబర్-23,2019)బీసీసీఐ 39వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ముంబైలో గంగూలీ మీడియాతో మాట్లాడారు. నిబంధన 38(ఆసక్తి సంఘర్షణ గురించిన బీసీసీఐ నియమం) మారాలని గంగూలీ అన్నారు. ఇది ఇప్పటికే CoA చేత చేయబడిందని, ఈ రోజు కార్యాలయాన్ని ఖాళీ చేసిన
బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ నియమితులు అయ్యారు. ఈ మేరకు అయన బీసీసీఐ వార్షిక సమావేశంలో ప్రెసిడెంట్గా గంగూలీ బాధ్యతలు చేపట్టారు. దీంతో సుప్రీంకోర్టు నియమించిన అడ్మినిస్ట్రేటర్స్ కమిటీ 33 నెలల పాలన ముగిసిం
టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ దేశం గురించి చేసే వ్యాఖ్యలు వరకూ ఓకే ఎక్కువే కానీ, భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని టార్గెట్ చేస్తే మాత్రం తిప్పలు తప్పడం లేదు. ధోనీ రిటైర్ అయితేనే బాగుంటుందని 2023వరల్డ్ కప్ సమయానికి భారత జట్టుకు కె�