Home » dhoni
సిక్సులు, ఫోర్ల సునామీ.. బంతి బంతికి నరాలు తెగే ఉత్కంఠ.. పరుగుల వరద పారించే బ్యాట్స్ మెన్లు, పాదరసంలా కదిలే ఫీల్డర్లు.. క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న
దేశం కోసం ప్రాణాలర్పిస్తున్న సాయుధ బలగాలకు బీసీసీఐ భారీ విరాళం ప్రకటించింది. రూ. 20 కోట్ల విరాళం అందచేసేందుకు సిద్ధమైంది. పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది భారత సీఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందారు. దాడి ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. వీ�
హైదరాబాద్: భారత క్రికెట్ జట్టు సభ్యులు ధరించే కొత్త జెర్సీ ని శుక్రవారం హైదరాబాద్ లో ఆవిష్కరించారు. జట్టు అపెరల్ పార్ట్నర్ ‘నైకీ’ వచ్చే సీజన్ కోసం టీమిండియా సభ్యులకు కొత్త జెర్సీని రూపొందించింది. నిన్న జరిగిన ఆవిష్కరణ కార్యక్ర�
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కూడా వీరాభిమానిగా మారిపోయింది. ధోనీని మోసేస్తూ వరుస ట్వీట్లతో మహీ అభిమానులను ఆకట్టుకుంటోంది. కొద్ది రోజుల క్రితమే ధోనీ వికెట్ల వెనకాల ఉంటే.. క్రీజు వదిలే ధ�
క్రికెటర్లందరిలోనూ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ శైలివేరు. పలు సందర్భాల్లో మైదానంలోకి పరుగెత్తుకుంటూ వచ్చిన అభిమానులను రిసీవ్ చేసుకున్న ధోనీ.. ఆదివారం న్యూజిలాండ్తో జరిగిన విచిత్రమైన ఘటనతో జాతి గౌరవాన్ని కాపాడటమే కాక, వీక్�
మంచి గేమ్ ఫినిషర్గా పేరు తెచ్చుకున్న టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కెరీర్లో ఓ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. టీమిండియాకు ఆడుతూ ఇలా జరగడం ఇదో ఐదోసారి. ధోనీ అత్యధిక పరుగులు చేసి జట్టు భారీ తేడాతో ఓడిపోవడం కెరీర్లోనే ఐదోసార�
సెలబ్రిటీల మధ్య లవ్ స్టోరీలకు ఓ మాదిరి క్రేజ్ ఉంటే, క్రికెటర్లకు సినిమా హీరోయిన్లకు మధ్య జరిగిన ప్రేమ కథలకు, అఫైర్లకు మాత్రం బీభత్సమైన పబ్లిసిటీ ఉంటుంది. ఇలాంటి ప్రేమ కథల్లోనే ఒకటి టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, బాలీవుడ్ హీరోయి
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పరుగులో వేగం అందరకీ తెలిసిందే. కానీ, ఆ పరుగును పారిపోవడానికి ఉపయోగిస్తే అతణ్ని పట్టుకోవడం ఎవరితరం అవుతుంది. గంటకు వందల కి.మీల వేగంతో బౌలింగ్ చేసే చాహల్ తరం కూడా కాలేదు. అసలు ధోనీ.. చాహల్ నుంచి పారిపోవడానికి �
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కీపర్గా ఉంటే బ్యాట్స్మన్ గుండెల్లో హడలే. ధోనీ మెరుపు వేగంతో చేసే స్టంప్ అవుట్లకు బలైపోతుంటారు బ్యాట్స్మన్. కెరీర్ ఆరంభం నుంచి అదే దూకుడుతో వికెట్లు పడగొడుతున్న ధోనీ గురించి ఐసీసీ కూడా స్పందిం
ఢిల్లీ : న్యూజిల్యాండ్లో టీమిండియా దుమ్ము రేపుతోంది. పదేళ్ల తర్వాత సిరీస్ను గెలిచి చరిత్ర తిరగరాయడమే లక్ష్యంగా కివీస్ గడ్డపై కాలుపెట్టిన కోహ్లీ సేన.. టార్గెట్ దిశగా దూసుకుపోతోంది. రెండు మ్యాచులను గెల్చిన టీమిండియా.. జనవరి 28వ తేదీ సోమవారం జ