Home » die
Die Haryana Oxygen Shortage : భారతదేశంలో కరోనా విజృంభిస్తోంది. లక్షలాది కేసులు నమోదవుతున్నాయి. ప్రధానంగా ఆక్సిజన్ లేకపోవడంతో చాలా మంది మరణిస్తున్నారు. చాలా రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత ఉండడంతో కేంద్రం పలు చర్యలు తీసుకొంటోంది. అయితే..హర్యానా రాష్ట్రంలోని హిసా
ఇద్దరు అబ్బాయిలు ఒకే అమ్మాయిని ప్రేమించారు. వారిద్దరూ బంధువులే కజిన్స్ అవుతారు. ఒకరికి తెలియకుండా మరొకరు ఓ అమ్మాయిని ప్రేమించారు. పెళ్లికూడా చేసుకుందాం అనుకున్నారు. కానీ ఇంతలో ఇద్దరూ ప్రేమించింది ఒకే అమ్మాయిని అని తెలుసుకుని తీవ్ర మనస్తా�
టీడీపీలో తీవ్ర విషాదం నెలకొంది. టీడీపీ సీనియర్ నేత, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మాజీ ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) పెద్ద కొడుకు, యువ నేత మాగంటి రాంజీ కన్నుమూశారు. ఆయన వయసు 37ఏళ్లు.
4 thousand hens die: పెద్దపల్లి జిల్లాలో కలకలం రేగింది. కాల్వ శ్రీరాంపూర్ పరిసర ప్రాంతాల్లో సుమారు 4వేల నాటుకోళ్లు మరణించాయి. గంటల వ్యవధిలోనే ఇన్ని కోళ్లు చనిపోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఉదయం దాణా తిన్న తర్వాత కొన్ని గంటల్లోనే కోళ్లన్నీ మ�
prakasam district native dies in australia: ఆస్ట్రేలియాలో ప్రకాశం జిల్లాకు చెందిన హరీశ్బాబు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. కొరిశపాడు మండలం పమిడిపాడుకు చెందిన హరీశ్ ఆరేళ్లుగా అడిలైట్ రాష్ట్రంలో సలిస్బరిలో ఉంటున్నాడు. ప్రసవం కారణంగా అతడి భార్య పుట్టింటికి వచ�
urine kills man in vikarabad: వికారాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మూత్రం.. ఓ ప్రయాణికుడి ప్రాణం తీసింది. బస్సు ఆపేవరకు ఆగలేకపోయిన ప్రయాణికుడు, కదిలే బస్సులోంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. దౌల్తాబాద్ మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన రా�
27 lakh people die every year due to air pollution : భారతదేశంలో ఏటా 27 లక్షల మంది వాయు కాలుష్యానికి బలి అయిపోతున్నారని ఓ అధ్యయనంలో వెల్లడైంది. దేశ వ్యాప్తంగా 27లక్షలమంది వాయు కాలుష్యానికి ప్రాణాలు కోల్పోతుంటే..అదే ప్రపంచ వ్యాప్తంగా 80 లక్షల మంది మృత్యు ఒడిలోకి చేరుతున్నారని వ
palasa volunteer lalitha dies after taking corona vaccine: శ్రీకాకుళం జిల్లా పలాసలో విషాదం చోటు చేసుకుంది. ఫిబ్రవరి 5న కరోనా వ్యాక్సిన్ తీసుకున్న పలాస వాలంటీర్ లలిత(28) తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్ తో మరణించడం కలకలం రేపింది. టీకా తీసుకున్న తర్వాత ఆమెకు జ్వరం, తలనొప్పి వచ్చాయని కుటుంబసభ్
mystery diesease in vikarabad: వికారాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వింత వ్యాధి ప్రబలింది. ఈ వ్యాధితో కోళ్లు, కాకులు, కుక్కలు చనిపోతున్నాయి. దారూర్ మండలం దోర్నాలలో వింత వ్యాధికి మూగజీవాలు బలవుతున్నాయి. అకస్మాత్తుగా గిలగిలా కొట్టుకుని ప్రాణాలు వదులుతున్�
108 vehicle driver dies after taking corona vaccine : నిర్మల్ జిల్లాలో 108 వాహనం డ్రైవర్ విఠల్ మృతి చెందాడు. నిన్న కుంటాల పీహెచ్సీలో టీకా తీసుకున్న విఠల్.. ఇంటికొచ్చాక కళ్లు తిరుగుతున్నాయని చెప్పాడని బంధువులు చెప్పారు. ఆస్పత్రికి తరలిస్తుండగా విఠల్ మృతి చెందాడు. 108 వాహనం