Home » die
రాజస్థాన్ రాష్ట్రంలోని సాంబార్ సరస్సులో వేలకొద్దీ వలస పక్షులు చనిపోయాయి. దేశంలోనే అతి పెద్ద ఉప్పునీటి సరస్సు ఈ సాంబర్ సరస్సు. ఈ సరస్సుకు ప్రతి సంవత్సరం వస్తుంటాయి. అలాగే ఈ సంవత్సరం కూడా సాంబార్ సరస్సుకు వేలాది పక్షులు విదేశాల నుంచి వలస �
డెంగ్యూ వ్యాధి విజృంభిస్తోంది. వేగంగా ప్రబలుతూ మంచాన పడేస్తోంది. ప్రాణాలు తీస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో డెంగ్యూ ప్రభావం తీవ్రంగా ఉంది. డెంగ్యూ కేసులు ఎక్కువగా
యూపీలో బీజేపీకి లబ్ది చేకూర్చేదానికన్నా తాను చావడానికి సిద్దమని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ తెలిపారు.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ(మే-2,2019)ప్రియాంక రాయబరేలీలో పర్యటించారు.ఈ సందర్భంగా ఎస్పీ, బీఎస్పీ కూటమిని బలహీనపరచడం వ
మెదక్ జిల్లాలో విషాదం నెలకొంది. గొంతులో మాత్ర ఇరుక్కుని ఓ బాలుడు మృతి చెందాడు. మెదక్ జిల్లాలోని కౌడిపల్లి మండలం కేంద్రానికి చెందిన మహ్మద్ నజీర్, మీనా దంపతులకు ఇద్దరు పిల్లలు. పెద్ద కొడుకు జిషాన్ (5) అనారోగ్యంతో బాధపడుతున్నాడు. బాలుడు కోలుకోవడ
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఓ జింక మృతి చెందింది.
కన్నడ పాలిటిక్స్ లో ఆడియో టేప్ ల కలకలం రోజుకో మలుపు తిరుగుతోంది. ఆపరేషన్ కమల్ పేరుతో ఇప్పటికే సీఎం కుమారస్వామి విడుదల చేసిన ఆడియో టేప్స్ ఆ రాష్ట్ర శాసనసభను కుదిపేస్తున్న సమయంలో ఇప్పుడు మరో ఆడియో టేప్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అధికార జేడ
హైదరాబాద్ : గాంధీ ఆస్పత్రిలో స్వైన్ఫ్లూతో ఒకరు చనిపోయారు. ఉప్పల్కు చెందిన హరినాథ్రెడ్డికి స్వైన్ఫ్లూ సోకడంతో యశోద ఆస్పత్రిలో చేరాడు. నాలుగు రోజులుగా అక్కడే వైద్యం తీసుకున్నారు. పరిస్థితి మరింత విషమించడంతో అతడిని గాంధీ ఆస్పత్రికి తర�