Home » die
హైదరాబాద్ బేగంపేట్ మానస సరోవర్ హోటల్లో ఫుడ్ పాయిజన్తో బాలుడు చనిపోయాడన్న వార్తలు కలకలం రేపాయి.
కరీంనగర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గంగాధర మండలం కురిక్యాల గ్రామం దగ్గర టాటా ఏస్ను గ్రానైట్ లారీ ఢీకొట్టింది. ఘటనా స్థలంలోనే ముగ్గురు మృతి చెందగా...
ప్రేమన్నాడు..పెళ్లి చేసుకుంటానన్నాడు. అమ్మాయి నిరాకరించడంతో పగ పెంచుకున్నాడు. అదును చూసి ప్రాణం తీశాడు. ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసి అడ్డంగా
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో విషాద ఘటన చోటుచేసుకుంది. కూతురు వివాహ వేడుకలో తండ్రి గుండెపోటుతో మృతి చెందాడు.
దేశ వ్యాప్తంగా ఉల్లిపాయల ధరలు పెరిగిపోయాయి. కృష్ణా జిల్లాలో సబ్సిడీ ఉల్లి కో్సం వెళ్లి ఓ వృద్ధుడు మృతి చెందాడు.
ఢిల్లీలోని ఝాన్సీ రోడ్లోని అనాజ్ మండీలోని ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో ఇవాళ(డిసెంబర్-8,2019)ఉదయం 5గంటల సమయంలో జరిగిన అగ్నిప్రమాదంలో 43మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఉత్తరప్రదేశ్ కి చెందిన ముషార్�
సెల్ఫీ పిచ్చి పీక్స్ కి చేరింది. సెల్ఫీల మోజులో పిచ్చోళ్లుగా మారిపోతున్నారు. చిన్న, పెద్ద.. చదువుకున్న వాళ్లు, చదువుకోని వాళ్లు.. ఇలా అందరూ అదే పని చేస్తున్నారు. కొందరు
సికింద్రాబాద్ రైల్వే పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైలులో నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సికింద్రాబాద్ రైల్వే ప్లాట్ ఫాం-4లో ఉదయం గుర్తు తెలియని వ్యక్తి ప్రమాదవశాత్తు రైలులో నుం
ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు రైలు పట్టాలపై కూర్చొని మద్యం తాగుతున్నారు. అలా మద్యం తాగుతున్న ఆ నలుగురు విద్యార్థలుపై నుంచి రైలు దూసుకుపోయింది. దీంతో ఆ నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరో విద్యార్థి తీవ్ర గాయాలతో బైటపడ్డాడు. ఇది సినిమ
కర్నూలు జిల్లా పాణ్యంలోని ఓ ప్రైవేట్ స్కూల్ లో దారుణం జరిగింది. వేడివేడిగా ఉన్న సాంబారు గిన్నెలో పడి ఆరేళ్ల బాలుడు మరణించాడు. ఓర్వకల్లు మండలం తిప్పాయపాలెంకు