Home » die
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరణ మృదంగం మోగిస్తోంది. కరోనా దెబ్బకు వేల సంఖ్యలో చనిపోయారు. ఆ దేశం ఈ దేశం అని కాదు.. ప్రపంచవ్యాప్తంగా కరోనా పంజా విసురుతోంది. తాజాగా కోవిడ్ 19 వైరస్ మహమ్మారి అమెరికాకు చెందిన ప్రముఖ కంట్రీ సింగర్ జో డిఫీని బలి�
కరోనావైరస్ బారిన పడిన ఇటాలియన్ పూజారి అనారోగ్యంతో బాధపడుతున్న రోగికి తన రెస్పిరేటర్ ను దానం చేసిన తరువాత మరణించాడు. ఇటలీలో బెర్గామోలోని లవెర్లోని ఆసుపత్రిలో అతను మరణించాడు.
వేల సంవత్సరాల నుంచే మన పూర్వీకులు ఆరోగ్య భద్రత దృష్ట్యా ఎక్కువగా కాపర్(రాగి) ఉపయోగించేవారన్న విషయం తెలిసిందే. అయితే మనం ఇప్పుడు ఎక్కువగా ఫ్లాస్టిక్ ను ఉపయోగిస్తున్నామనుకోండి అదూ వేరే విషయం. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ క
ఒకటి కాదు రెండు కాదు మొత్తం ఐదు బంగారు పతకాలు… ఒక్కొక్కటి తన మెడలో పడే కొద్ది ఆ తండ్రి కంట నీరు ఆగలేదు. మెడల్స్ వచ్చాయని సంతోష పడాలో… కొడుకు లేడని బాధ పడాలో తెలియని పరిస్థితి ఆ తండ్రిది. గుండెలు పగిలేలా ఏడవాలనిపించినా… బాధను దిగమింగుకు�
ఢిల్లీ అల్లర్లలో కనీవిని ఎరుగని స్థాయిలో విధ్వంసం అయింది. జరిగిన విధ్వంసం చూస్తుంటే ఒంట్లో వణుకు పుడుతోంది.
హైదరాబాద్ హబీబ్నగర్లో విషాదం నెలకొంది. గోడకూలి ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.
ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాకం చిన్నారి ప్రాణం తీసింది. నర్సు నిర్లక్ష్యం ఓ కుటుంబంలో తీరని విషాదం నింపింది. నర్సు చేసిన పొరపాటుతో రెండు నెలల బాలుడికి అప్పుడే నూరేళ్లు
నిజామాబాద్ జిల్లా బోధన్ లో పెళ్లింట విషాదం నెలకొంది. వివాహమైన కొద్దిగంటల్లోనే వరుడు మృతి చెందాడు.
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలకేంద్రంలో దారుణం జరిగింది. రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి మృతి చెందింది.
గుంటూరు జిల్లాలో విషాదం నెలకొంది. కూతురు మృతిని తట్టుకోలేక తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.