Home » die
Former MLA Katta Venkatanarsaya dies with Corona : సీపీఎం మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకటనర్సయ్య కరోనాతో మృతి చెందారు. హైదరాబాద్లోని ఓ ప్రవేట్ ఆస్పత్రిలో మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకట నర్సయ్య కరోనాతో మృతి చెందారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం నుంచి సీపీఎం తరపున రెండుసార్లు ఎ�
Man dies of electric shock : వరంగల్ అర్బన్ జిల్లా ఖిలా పెట్రోల్ పంపు వద్ద ఓ గుర్తు తెలియన వ్యక్తి హల్చల్ చేశాడు. పెట్రోల్ పంప్ పక్కనే ఉన్న హైటెన్షన్ పోల్ ఎక్కి వైర్లను ముట్టుకున్నాడు. దీంతో అతనికి వెంటనే షాక్ కొట్టడంతో కింద పడి మరణించాడు. వైర్లను ముట్టుకోవద�
Child died : కామారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కలుషిత నీరు ఓ చిన్నారి ప్రాణం తీసింది. కుటుంబం మొత్తాన్ని ఆస్పత్రి పాల్జేసింది. మర్లకుంట తండాకు చెందిన రమావత్ కుటుంబ సభ్యులు వ్యవసాయ భూమి వద్ద నీళ్లు తాగారు. అవి కలుషిత నీళ్లు కావడంతో కుటుంబ సభ
Women with self-respect if raped will die కేరళ కాంగ్రెస్ చీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.త్యాచార బాధితురాలిని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. పిన్నరయి విజయన్ ప్రభుత్వాన్ని విమర్శించే క్రమంలో… అత్యాచారానికి గురైన మహిళను వ్యభిచారితో పో
ప్రాణాంతక కరోనా వైరస్ బారినపడి ప్రాణాలతో బయటపడినప్పటికీ మరణ ముప్పు తప్పదంటోంది ఓ అధ్యయనం. కరోనా నుంచి కోలుకున్నప్పటికీ వైరస్ ఇన్ఫెక్షన్ కారణంగా అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తోంది. సాధారణంగా కరోనా సోకిన వారిలో నిరంతర దగ్గు, అధిక ఉష్ణోగ్�
మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు పైడికొండల మాణిక్యాలరావు మృతి చెందారు.1961లో తాడేపల్లిగూడెంలో ఆయన జన్మించారు. ఫొటో గ్రాఫర్ గా కెరీర్ ప్రారంభించి మంత్రిగా ఎదిగారు. ఆయన స్వతహ స్వయంసేవక్ గా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో చురుకుగా పనిచేశారు. 1989లో బీజేపీ�
హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో మరోసారి సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. కరోనా వైరస్ బారిన పడిన వ్యక్తి చనిపోయి 8 గంటలు దాటిన సిబ్బంది పట్టించుకోలేదు. దీంతో మృతదేహం దుర్వాసన వస్తుండటంతో తోటి రోగులు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. ఇవాళ ఉదయం నుంచి �
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వణికిస్తోంది. రోజురోజుకీ కరోనా మరణాల సంఖ్య పెరిగిపోతోంది. త్రైమాసికంలో మిలియన్ల మంది కరోనా బారినపడి మృత్యువాత పడ్డారు. కరోనా మృతుల్లో ఎక్కువమంది ఒబెసిటి (స్థూలకాయం) అధిక బరువుతో బాధపడేవారే ఉన్నారని ఓ రిపోర్టు
విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో గుండెపోటుతో చనిపోయిన గ్రామ వాలంటీర్ కుటుంబానికి జగన్ ప్రభుత్వం అండగా నిలిచింది. మృతురాలి కుటుంబానికి సీఎం జగన్ రూ.5లక్షలు పరిహారం ప్రకటించారు. పాడేరు మండలం తుంపాడ గ్రామ సచివాలయం కుజ్జెలి పంచాయతీలో వాలంటీర్ గబ్బాడ అ
ఉత్తర సిరియాలో బాంబు పేలి 40 మంది దుర్మరణం చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 11 మంది చిన్నారులు కూడా ఉన్నారు. జనసంద్రం కలిగిన ప్రాంతంలో బాంబు పేల్చారు. దీంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. బాంబు పేలుడుతో ప్రజలు తీవ�