died

    రూ.60లక్షల లాటరీ గెలిచాడు… అంతలోనే గుండెపోటుతో మృతి

    March 12, 2020 / 08:08 AM IST

    కేరళంలో ఓ వ్యక్తిని రూ.60లక్షలు విలువ చేసే లాటరీ వరించినా.. దాన్ని పొందడానికి ముందే గుండెపోటుతో మృతి చెందాడు. అతని మృతి కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.  వివరాల్లోకి వెళ్తే.. అలప్పుళ జిల్లా మావెలికర గ్రామానికి చెందిన సి.తంబి దుకాణం నిర్వహ�

    భారత్ లో తొలి కరోనా మరణం!

    March 11, 2020 / 08:51 AM IST

    కరోనా వైరస్ సోకినట్లు అనుమానిస్తున్న కర్ణాటకలోని కలబురిగికి చెందిన ఓ వ్యక్తి ఇవాళ(మార్చి-11,2020)ప్రాణాలు కోల్పోయాడు. చనిపోయిన వ్యక్తిని 76ఏళ్ల మొహమ్మద్ హుస్సేన్ సిద్దిఖీగా అధికారులు గుర్తించారు. చనిపోయిన వ్యక్తి  యొక్క శాంపిల్స్ ను బెంగళూరు

    నాన్న (మారుతీరావు) ఎందుకు చనిపోయాడో తెలియదు – అమృత

    March 8, 2020 / 04:53 AM IST

    తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్‌ హత్య కేసులో నిందితుడిగా ఉన్న మారుతీరావు ఆత్మహత్యపై ఆయన కూతురు అమృత స్పందించారు. 2020, మార్చి 08వ తేదీ ఆదివారం ఉదయం మీడియాతో మాట్లాడారు. ఆయన చనిపోయిన విషయం తమకు ఎవరూ చెప్పలేదని, కేవలం టీ�

    6 రోజుల క్రితమే ఇటలీ నుంచి వచ్చిన రాహుల్ కరోనా టెస్ట్ లు చేయించుకున్నారా?ఈశాన్య ఢిల్లీలో పర్యటిస్తున్న రాహుల్….

    March 4, 2020 / 12:26 PM IST

    ఈశాన్య ఢిల్లీలో గత వారం 4రోజుల పాటు సీఏఏ అనుకూల-వ్యతిరేక వర్గాల మధ్య హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ అల్లర్లలో 48 మంది ప్రాణాలు కోల్పోయారు. 200మందికిపైగా గాయపడ్డారు. ఇప్పటికే అల్లర్ల ప్రభావిత ప్రాంతాల్లో సీపీఐ సహా పలు రాజకీయ పా

    విజృంభిస్తున్న మంకీ ఫీవర్…ఇద్దరు మృతి

    March 1, 2020 / 09:23 AM IST

    ప్రపంచమంతా ఇప్పుడు కరోనా(కోవిడ్)వైరస్ గురించి భయపడుతున్న సమయంలో దక్షిణ భారతదేశంలో మరో రోగం విజృభిస్తుంది. మంకీ ఫీవర్ గా కూడా పిలిచే కైసనూర్ ఫారెస్ట్ డిసీస్(KSD)ఇప్పుడు కర్ణాటకలో విజృంభిస్తోంది. కర్ణాటక రాష్ట్రంలో ఈ వ్యాధిగ్రస్థుల సంఖ్య రోజు

    కరోనా సోకి ఇటలీలో 5గురు మృతి…దేశవ్యాప్తంగా నిషేదాజ్ణలు

    February 24, 2020 / 03:38 PM IST

    యూరప్ లో కూడా కరోనా(కోవిడ్-19) విజృంభన కొనసాగుతోంది. కరోనా వైరస్ దెబ్బకి ఇటలీ ప్రజలు భయపడుతున్నారు. ఇటలీలో కరోనా వైరస్ సోకి ఇప్పటివరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం(ఫిబ్రవరి-24,2020) 5వ కరోనా మరణం సంభవించినట్లు అధికారులు తెలిపారు. 5వ మృతుడ

    ట్రంప్ పర్యటనకు గంటల ముందు : ఢిల్లీలో హింసాత్మకంగా సీఏఏ ఆందోళనలు..పోలీస్ ఆఫీసర్ మృతి

    February 24, 2020 / 10:51 AM IST

    దేశరాజధానిలో 24గంటలు గడవకముందే ఇవాళ(ఫిబ్రవరి-24,2020)మ‌ళ్లీ హింస చెల‌రేగింది. రెండ‌వ రోజు కూడా ఢిల్లీ భ‌గ్గుమ‌న్న‌ది.  పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టానికి వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌లు మ‌ళ్లీ ఊపందుకున్నాయి. ఈశాన్య ఢిల్లీలోని  భ‌జ‌న్‌పురా, మౌజ్‌పుర్‌, జ‌�

    దర్శకుడు శ్రీవాస్‌కి మాతృవియోగం

    February 22, 2020 / 10:37 AM IST

    దర్శకుడు శ్రీవాస్ అమ్మగారు అనారోగ్యంతో కన్నుమూశారు..

    టీవీ సౌండ్ ఎక్కువ పెట్టాడని కొట్టి చంపాడు

    February 21, 2020 / 04:01 AM IST

    చిన్న విషయం  చిలికి చిలికి గాలివానలా మారి ఒక వ్యక్తినిండు ప్రాణం తీసింది.  టీవీ సౌండ్‌ విషయంలో ఓ వ్యక్తి చేసిన దాడిలో సాత్‌పుతే గిర్మాజీ రాజేందర్‌(40) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఆర్మూర్‌ పట్టణంలోని గోల్‌బంగ్లా ప్రాంతంలోని  ర�

    కరోనా మరణమృదంగం : ప్రపంచవ్యాప్తంగా 1,526 మంది మృతి

    February 15, 2020 / 08:22 AM IST

    ఉగ్రరూపం దాల్చిన కరోనా వైరస్ మహమ్మారితో రోజురోజుకు మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ వల్ల ఇప్పటికే 1,526 మందికి ప్రాణాలు కోల్పోగా, బాధితుల సంఖ్య లక్షకు చేరువగా పరుగెడుతోంది.

10TV Telugu News